దేవరాపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్ లో విద్యార్ధుల అస్వస్థత ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష 

పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరాపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్ లో విద్యార్ధుల అస్వస్థత ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు  అధికారులతో  సమీక్ష…

సరికొత్త సాంకేతిక విప్లవానికి కీలక అడుగు..దేశానికే గేమ్ ఛేంజర్ గా క్వాంటం కంప్యూటింగ్ సెంటర్

అమరావతి వేదికగా సరికొత్త సాంకేతిక విప్లవానికి కీలక అడుగు పడింది. క్యాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం…

కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహకరం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

ఈ రోజు రాజమహేంద్రవరంలో కూటమి నాయకులతో కలిసి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్…

అమరావతి వేదికగా దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీ

భారత దేశ తొలి క్వాంటం ఎకోసిస్టం అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు,, కేంద్ర శాస్త్ర సాంకేతిక…

ఏపీ 10వ తరగతి ఎగ్జామ్స్ షెడ్యూల్ లో చిన్న మార్పు.. మార్చి 21న ఇంగ్లీషు ఎగ్జామ్  

ఆంధ్రప్రదేశ్‌ లో10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌లో చిన్న మార్పు చోటుచేసుకుంది. ఇంగ్లీషు ఎగ్జామ్ తేదీని మారుస్తూ పాఠశాల విద్యాశాఖ నేడు…

విద్యార్ధుల వేదనకు చలించి..తక్షణం రోడ్డు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ 

పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్ధులు సోషల్ మీడియా  ద్వారా పంపిన సందేశం ఏపీ డిప్యూటీ సీఎం…

అందుకే కాంగ్రెస్ పార్టీ శ్రామికుల పక్షాన రోడ్డెక్కింది:వై.ఎస్.షర్మిల

ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ…

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం 

శ్రీశైలంలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు…

ఏపీలో నేషనల్ హైవే నెట్‌వర్క్‌ ను మెరుగుపరచడంలో అందిస్తున్న నిరంతర మద్దతుకు ధన్యవాదాలు 

ఆంధ్రప్రదేశ్‌లో, NH-65 మరియు NH-216 జంక్షన్ నుండి మచిలీపట్నం పోర్టును కలుపుతూ, NH-216 మచిలీపట్నం బైపాస్ మీదుగా 6-లేన్ల ఎక్స్‌టర్నల్ పోర్ట్…

మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలి:పవన్ కళ్యాణ్ 

ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.  ప్రతీ సగటు హిందువు…

దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత..ఆయిల్ కొనుగోలు అంశంపై మరోసారి స్పష్టత

రష్యా నుండి ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ ఒప్పుకున్నట్లు  ఇటీవల అమెరికా ప్రెసిడెంట్  డొనాల్డ్ ట్రంప్  భారత్‌ పై టారిఫ్ లను…

కల్తీ పాలనతో ఎలాంటి పర్యవసానాలు వస్తాయో గత ప్రభుత్వం నిరూపించింది:ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ 

సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్…