బిజీబిజీగా చంద్రబాబు ఢిల్లీ టూర్…కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్ లతో భేటీ 

ఏపీ సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కేంద్ర…

శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ఏపీ సీఎం చంద్రబాబు  సమీక్ష

శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ఏపీ సీఎం చంద్రబాబు  సమీక్షనిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి…

బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దాదాపు 20 వేలకు పైగా కోళ్లు మృతి

బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దాదాపు 20 వేలకు పైగా…

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అరుదైన ఘనత..ప్రగతి సూచికలో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానం

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదటి స్థానంలో సాధించింది. కీలక ప్రగతి సూచికలలో రాష్ట్రంలో టాప్ ర్యాంక్ సాధించి…

క్రికెట్ లెజెండ్ సచిన్ ఏపీ సీఎం చంద్రబాబు ఆత్మీయ పలకరింపు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు  ఎయిర్ పోర్టులో తెలుగుదేశం…

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ..కీలక అంశాలపై చర్చ

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ తో ఏపీ సీఎం చంద్రబాబు నేడు భేటీ అయ్యారు. వివిధ…

చంద్రన్న కోసం 520 కిలోమీటర్లు, 23 రోజులు…బండ్ల గణేష్ పాదయాత్ర విజయవంతం

ఏపీ సీఎం చంద్రబాబు కోసం ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన పాదయాత్ర షాద్ నగర్ నుంచి దాదాపు 23 రోజులపాటు…

ప్రజలకు ఈ విధానం అలవాటు పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలి:ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఇళ్లలో పోగైన చెత్తను కాల్వల్లో పారేయకుండా, తిరిగి అధికారులకు అప్పగిస్తే నిత్యావసర సరుకులు అందజేసే వినూత్న కార్యక్రమానికి  ఏపీ అసెంబ్లీ స్పీకర్…

మార్చికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ:ఏపీ సీఎం చంద్రబాబు

పాపులేషన్ మేనేజ్మెంట్, సంజీవని ప్రాజెక్టు, పౌష్టికాహారంపై ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత శాఖల మంత్రులు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ‘సంజీవని’ ద్వారా…

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన…

సుబ్ర‌హ్మ‌ణ్యం గారి కృషి ప్ర‌శంస‌నీయం:ఏపీ మంత్రి లోకేష్

గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల‌కు సైన్స్ విద్యపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ 30 ఏళ్లుగా చేస్తున్న కృషికి గానూ నెల్లూరు జిల్లా చెముడుగుంట సైన్స్…

ఏపీలో కాస్త పెరిగిన ఎండలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ తీవ్రత మెల్లగా పెరుగుతోంది. ఇంకా శీతాకాలం పూర్తికాక ముందే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కావలిలో గరిష్ట…