లండన్ లో పలు స్పోర్ట్స్ పార్క్ లను సందర్శించిన మంత్రి నారాయణ బృందం

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం లండన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రెండో రోజు పర్యటనలో భాగంగా నగరంలోని క్వీన్…

టీడీపీ ఎంపీలతో మంత్రి లోకేశ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. టీడీపీ ఎంపీలను కలిశారు. నేడు పలువురు కేంద్రమంత్రులను…

అరవ శ్రీధర్ ను సుదీర్ఘంగా విచారించిన జనసేన త్రిసభ్య కమిటీ

రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను జనసేన త్రిసభ్య కమిటీ సుదీర్ఘంగా విచారించింది. పార్టీ అధినేత పవన్ ఆదేశాల మేరకు రైల్వే …

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న జనసేనాని,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 11న జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల…

రాష్ట్రాన్ని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి  శ్రీకారం:ఏపీ సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ ను అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి  శ్రీకారం చుట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వ్యవసాయం, అనుబంధ…

సిట్ నివేదికలో నివ్వెరపోయే విషయాలు:ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్

కల్తీ లడ్డూ వ్యవహారంకు సంబంధించి ఏపీ మంత్రులు కీలక విషయాలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి వర్గ సమావేశం…

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం..అసలు దోషులను తేల్చేందుకు విచారణ కమీషన్

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూటమి…

లండన్ లో గ్విన్ రిచర్డ్స్‌తో సమావేశమైన ఏపీ మంత్రి నారాయణ బృందం

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ బృందం లండన్ లో పర్యటిస్తోంది. లండన్ పర్యటనలో భాగంగా సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్…

కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీ పథకం బాగా నడిచింది:ఏపీసీసీ ఛీఫ్ షర్మిల

కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీ పథకం బాగా నడిచిందని ఇప్పుడు ఈ పథకాన్ని భ్రష్టు పట్టించారని ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల అన్నారు. …

అధిక ధరలకు మద్యం నిబంధనలకు విరుద్ధం..ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు:డిప్యూటీ సీఎం పవన్

అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

ఇది ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌కు దక్కిన భారీ విజయం:మంత్రి నారా లోకేష్

అమెరికా సుంకాలను 25% నుండి 18%కి తగ్గించడం వల్ల భారతదేశ ఎగుమతులు మరియు తయారీ రంగానికి గొప్ప ఊతం లభిస్తుందని ఏపీ…

ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఇదొక చారిత్రాత్మక మైలురాయి:ఏపీ సీఎం చంద్రబాబు

భారత్ పై  అమెరికాల మధ్య టారిఫ్ లను తగ్గింపుపై ఇరు పక్షాల నుండి కీలక ప్రకటనలు వెల్లడైన సంగతి తెలిసిందే. కాగా,…