బెంగాల్ లో బీజేపీ వస్తే 45 రోజుల్లో బోర్డర్ ఫెన్సింగ్:కేంద్ర హోం మంత్రి అమిత్ షా

పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి…

మహిళ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన డిప్యూటీ సీఎం పవన్…ప్రభుత్వం తరపున భరోసా 

విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై ఏపీ…

కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. బెగ్గిపల్లెలో లబ్ధిదారుల…

పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా 5,500 ఈ-సైకిళ్లు పంపిణీ

పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా 5,555  ఈ -సైకిళ్లను పంపిణీ చేశారు.  లబ్దిదారులు కొందరితో  కలిసి కుప్పం నియోజకవర్గం, శాంతిపురం…

విశాఖలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ ప్రారంభం

భారతదేశ సముద్ర శాస్త్ర ప్రయాణంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విశాఖపట్నంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ ను…

కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

కాలుష్యాన్ని నివారించలేం… కానీ నియంత్రించవచ్చని ఏపీ డిప్యూటీ సీఎం,అటవీ పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశంలో…

కుప్పం నియోజకవర్గం జలకళతో కళకళలాడుతోంది:ఏపీ సీఎం చంద్రబాబు

తన సొంత నియోజకవరాగమైన కుప్పంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం…

అభివృద్ధిలో విద్యార్థులను భాగస్వాములను చేస్తాం:మంత్రి నారా లోకేష్

కాకినాడ జేఎన్టీయూలో “హలో లోకేష్ ” కార్యక్రమంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు…

VB G RAM G చట్టాన్ని రద్దు చేసేలా ఉద్యమ కార్యాచరణ ఉండాలని నాయకత్వానికి షర్మిల దిశా-నిర్దేశం

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ తో పిబ్రవరి  2 నుంచి చేపట్టే ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర…

తిరుమల కల్తీ వ్యవహారంలో వైసీపీపై ఫైర్ అవుతున్న కూటమి నేతలు

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ తీరుపై కూటమి పక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందిస్తూ వారి పార్టీ ఛానెల్…

మనమే కాదు… మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి అనేది మన సంస్కృతి:ఏపీ సీఎం చంద్రబాబు 

సమాజం బాగుండాలంటే ఆర్థిక అసమానతలు తగ్గాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో మాతా శిశు సంరక్షణ…

తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలి:నారా లోకేష్

తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన…