కర్మయోగి పోర్టల్ లో అద్భుతమైన మైలురాయిని దాటిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో మైలురాయిని అందుకుంది. #iGOTKarmayogi వేదికపై 1 కోటికి పైగా కోర్సు ఎన్‌రోల్‌మెంట్‌లు మరియు 80 లక్షలకు పైగా…

ఏపీలో పిబ్రవరి 2 నుంచి నరేగా ను కాపాడేందుకు ఉద్యమం:ఏపీసీసీ చీఫ్ షర్మిల

నరేగా యాక్ట్ అద్భతమైన పథకమని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. మన రాష్ట్రంలో నరేగా కింద ఈ  ఏడాదిలో 91.44 లక్షల…

వైయస్‌ జగన్‌ ను కలిసిన పొగాకు రైతులు..తమ సమస్యలపై వినతిపత్రం

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ను  ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన పొగాకు రైతులు…

ఏపీలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్వర్క్…

కల్తీనెయ్యి అంశంపై పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించినట్లు  నిర్ధారణ అయిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ప్లెక్సీలు…

జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 

ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ…

ఏపీలో స్త్రీ శక్తి పథకం ద్వారా  సుమారు 40కోట్ల ఉచిత ప్రయాణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా స్త్రీశక్తి పథకం కింద ఇప్పటివరకు మహిళలు సుమారు 40కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి…

కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్…

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.  రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి రైల్ కనెక్టివిటీ, తెలంగాణా,…

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు

ఏపీ లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ  అధినేత, మాజీ సీఎం  వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. ఈరోజు జరిగిన భీమవరం పార్టీ…

సింహాచల క్షేత్రంలో హుండీ ఆదాయం లెక్కింపు

విశాఖపట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీమతి ఎన్…

ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం..పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. టీటీడీ…