ఇలాంటి క్లిష్ట సమయంలో, దేశాన్ని నడిపించడానికి నిలకడైన నాయకత్వం అవసరం:రాహుల్ గాంధీ

ప్రస్తుత ప్రపంచం ఒక అస్థిరమైన దశలోకి ప్రవేశించిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.  ముందుముందు…

బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన నిర్ణయం..రాజ్యసభకు వెళ్తున్నట్లు ప్రకటన

బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో ఆయన నిలవనున్నారు. ఈ మేరకు…

ఈ సందర్శన నిజమైన నూతన భాగస్వామ్యానికి బలమైన పునాది వేసింది

భారత్ లో పర్యటించిన కెనడా ప్రధాని మార్క్ కార్నే ఇది కేవలం కెనడా-భారత్ భాగస్వామ్యానికి పునరుద్ధరణ మాత్రమే కాదని భవిష్యత్తు కోసం…

కేంద్రం గుడ్ న్యూస్..పెట్రోల్, డిజీల్ ధరలు పెరగవు..!

మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. కొద్ది కాలంగా…

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ భేటీ

న్యూఢిల్లీ లోని రైల్ భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు…

రాజ్యసభకు బీజేపీ అగ్రనేత నితిన్ నబీన్

బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఈ మేరకు పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారుచేస్తూ ఒక ప్రకటన విడుదల…

చర్చలు,సంయమనం మాత్రమే శాంతికి ఏకైక మార్గం:రాహుల్ గాంధీ 

అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్నఉద్రిక్తతలు ఒక సున్నితమైన ప్రాంతాన్ని మరింత విస్తృతమైన ఘర్షణ వైపు నెట్టుతున్నాయని  దాదాపు ఒక…

అభివృద్ధి మరియు ప్రజా సేవ కోసం ‘దేశమే ప్రథమం’ అనే భావనతో పనిచేయాలి

రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నుండి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)కి ఎంపికై, ప్రస్తుతం ఎల్.బి.ఎస్.ఎన్.ఏ.ఏ (LBSNAA)లో 128వ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో…

నిన్న ఇన్స్టా గ్రామ్ నేడు యూ ట్యూబ్…సోషల్ మీడియాలో ప్రధాని మోడీ హవా

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా సోషల్ మీడియాలో అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఇటీవలే  ఇన్‌స్టాగ్రామ్‌ లో మన ప్రధాని మరో…

ఖమ్మం పేదల ఇండ్ల కూల్చివేతలపై తీవ్ర విమర్శలు చేసిన కేరళ సీఎం పినరయి విజయన్

ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్ల కూల్చివేతలపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా…

బీజేపీపై ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్ విమర్శలు

అధికార బీజేపీపై ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. బీజేపీకి  ‘కౌంట్ డౌన్’ మొదలైందంటూ…

యూఏఈ, ఇజ్రాయెల్ నేతలతో మాట్లాడిన భారత ప్రధాని మోడీ

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ యూఏఈ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ…