SFDR సాంకేతికతను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో

భారత్ తన రక్షణా రంగ సామర్ధ్యాన్ని పెంపొందించుకుంటూ మరీ ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో సరికొత్త ఆవిష్కరణలను సుసాధ్యం చేస్తోంది.ఇక ఇటువంటి సాంకేతికతల…

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శలు

చరిత్రలో మొదటిసారిగా, జాతీయ భద్రత వంటి తీవ్రమైన అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వడం లేదని రాహుల్ గాంధీ కేంద్రం తీరును…

ఇది నిజంగా ఒక గొప్ప విషయం..సిలిగురి కారిడార్ పై అస్సాం సీఎం హర్షం

దశాబ్దాలుగా, “చికెన్స్ నెక్” (Chicken’s Neck) ప్రాంతాన్ని దేశం లోపల మరియు వెలుపల ఉన్న దేశద్రోహ శక్తులు బెదిరింపులకు ఒక సాధనంగా…

భారత్ అత్యద్భుత విజయోత్సపు తోరణం ‘ఇండియా గేట్’:ట్రంప్

భారత్ లోని ఇండియా గేట్ ను విజయోత్సవ తోరణంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఈమేరకు ఆయన తన సోషల్…

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై ప్రకటన నేపథ్యంలో ప్రధాని మోడీకి ఎన్డీయే ఎంపీల అభినందనలు 

ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం నేడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. అమెరికా-యూ.ఎస్. ట్రేడ్ డీల్ కుదిరిన నేపథ్యంలో ఈ భేటీకి…

ఒకవేళ దేశ చట్టాలను పాటించకపోతే భారత్ ను వీడి వెళ్లొచ్చు:మెటా పై సుప్రీం ఆగ్రహం

ప్రైవసీ పాలసీ అంశంలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సప్ మాతృ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  ‘మీరు…

భారత్ పై అమెరికా టారిఫ్ ల తగ్గింపు..ప్రధాని మోడీ హర్షం

భారత్-అమెరికాల మధ్య టారిఫ్ ల అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులపై సుంకాలను (Tariffs) 18 శాతానికి…

అందుకే నన్ను మాట్లాడనివ్వలేదు:కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

లోక్ సభలో దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని మాట్లాడుతుంటే ప్రభుత్వం అనుమతించలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభలో…

చెన్నై-హైదరాబాద్-బెంగళూరు హై స్పీడ్ ట్రైన్స్.. తగ్గనున్న ప్రయాణ సమయం

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణల మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజంల అభివృద్ధి హై స్పీడ్ కారిడార్ తో జరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ…

లోక్ సభలో ఆర్మీ చీఫ్ పుస్తకంపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం

లోక్ సభలో అధికార,విపక్ష నేతల మధ్య వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలతో గందరగోళం నెలకొంది.…

వీటన్నింటినీ విస్మరించారు..కేంద్రబడ్జెట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

కేంద్ర బడ్జెట్ పై రాహుల్ గాంధీ పెదవి విరిచారు. భారతదేశం ఎదుర్కొంటున్న వాస్తవ సంక్షోభాల పట్ల కళ్లు మూసుకుని, తప్పులను సరిదిద్దుకోవడానికి…

2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..హైలెట్స్ ఇవే

2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.దాదాపు 80 నిమిషాలకు పైగా ఆమె ప్రసంగం సాగింది.…