ముంబై మేయర్ పదవికి బీజేపీ అభ్యర్థిగా రితూ తావ్డే 

ముంబై మేయర్ పదవికి అభ్యర్థిగా మహాయుతి కూటమి బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే ని ఖరారు చేసింది. ఈమేరకు బీజేపీ నేత…

‘పరీక్షా పే చర్చ’:విద్యార్థులకు ప్రధాని మోడీ దిశా నిర్దేశం

పరీక్షల కోసం రెడీ అవుతున్న విద్యార్థుల కోసం ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ…

ఫెన్సింగ్ కు భూమి ఇస్తాం..అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి:బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 

పశ్చిమ బెంగాల్ లో బంగ్లాదేశ్ బోర్డర్ ప్రాంతాల్లో ఫెన్సింగ్ నిర్మించేందుకు భూమి ఇవ్వడానికి సిద్ధమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ…

దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత..ఆయిల్ కొనుగోలు అంశంపై మరోసారి స్పష్టత

రష్యా నుండి ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ ఒప్పుకున్నట్లు  ఇటీవల అమెరికా ప్రెసిడెంట్  డొనాల్డ్ ట్రంప్  భారత్‌ పై టారిఫ్ లను…

ఆర్.ఏ.సీ కేటగిరి..బెర్త్ లభించని పక్షంలో టికెట్ ఛార్జీలో కొంత తిరిగి ఇవ్వాలి

రైలు ప్రయాణం కోసం ఆర్.ఏ.సీ కేటగిరిలో బుక్ చేసుకున్న టికెట్లకు పూర్తి ఛార్జీలు వసూలు చేయడం సబబు కాదని పార్లమెంటరీ కమిటీ…

ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్ సభ ఆమోదం

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే దీనిని ఆమోదించడం గమనార్హం.…

స్వదేశీ డ్రోన్ తయారీని ప్రోత్సహించడం మా వ్యూహాత్మక లక్ష్యం

ప్రధాని నరేంద్రమోడీ  మేక్ ఇన్ ఇండియా మిషన్ దేశాన్ని గ్లోబల్ సప్లై చైన్‌లలో కీలక కేంద్రంగా నిలపడంతో పాటు అన్ని రంగాల…

2.5 కోట్ల ఆధార్ కార్డుల డీ యాక్టివేషన్..కీలక చర్యలకు ఉపక్రమించిన కేంద్రం

ఐడెంటిటీ ఫ్రాడ్స్ ను  అరికట్టేందుకు కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా మరణించిన 2.5 కోట్లకు పైగా వ్యక్తుల ఆధార్ నంబర్లను…

మణిపూర్ కొత్త సీఎంగా యుమ్నమ్ ఖేమ్ చంద్ సింగ్

మణిపూర్ కొత్త సీఎంగా యుమ్నమ్ ఖేమ్ చంద్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ఎన్డీయే శాసన సభా పక్ష నేతగా ఆయనను…

సుప్రీంలో SIR విచారణ…స్వయంగా వాదనలు వినిపించిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా తమ వాదనలు వినిపించారు. ‘సర్’ ప్రక్రియకు…

నరవణే పుస్తకాన్ని ప్రస్తావిస్తూ మరోసారి కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు  

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే పుస్తకంపై రాహుల్ గాంధీ బీజేపీ మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాహుల్ గాంధీ…

వ్యవసాయ,డెయిరీ రంగాలకు అమెరికా భారత్ ఒప్పందంలో పూర్తి రక్షణ

వ్యవసాయ,డెయిరీ రంగాలకు అమెరికా భారత్ ఒప్పందంలో పూర్తి రక్షణ ఉండనుందని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.…