భారత విదేశీ విధానం సాధించిన విజయాలను ప్రస్తావించిన  రాష్ట్రపతి:’ఎక్స్’ లో పోస్ట్ చేసిన జై శంకర్ 

నేడు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా, ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత విదేశీ…

అజిత్ పవార్ మరణంపై కీలక వ్యాఖ్యలు చేసిన బెంగాల్ సీఎం మమత

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేడు జరిగిన విమానప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై బెంగాల్ సీఎం మమతా…

విమాన ప్రమాదాల్లో మరణించిన భారత రాజకీయ ప్రముఖులు

భారతదేశ చరిత్రలో, ఏడుగురు ప్రముఖ నాయకులు విమానం , హెలికాప్టర్ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో బల్వంత్రాయ్ మెహతా, దోర్జీ ఖండు,…

ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభ,రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు.  ఆత్మనిర్భర్ భారత్ సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి…

అట్టహాసంగా ప్రారంభమైన ‘వింగ్స్ ఇండియా 2026’

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎక్స్‌పో ‘వింగ్స్ ఇండియా 2026’ అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన…

మహారాష్ట్రలో విమానప్రమాదం..డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

మహారాష్ట్ర  డిప్యూటీ సీఎం నేడు జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈరోజు ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది.…

ఇది ఒక మైలురాయి.. భారత చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్రమోడీ తన స్పందనను తెలియజేశారు. నేటి రోజు మన ఉమ్మడి చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా,…

యూరప్-భారత్ చరిత్ర సృష్టిస్తున్నాయి:ఉర్సుల ఓన్ డెర్ లెయెన్

ఈరోజు యూరప్ మరియు భారతదేశం చరిత్రను సృష్టిస్తున్నాయని యూరోపియన్ యూనియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సుల ఓన్ డెర్ లెయెన్ అన్నారు. అన్ని…

రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఇది వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎంబ్రేర్ మరియు అదానీ గ్రూప్ మధ్య జరిగిన కీలక ఎంఓయూ ఒప్పంద కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు…

భారత్-ఈయూ డీల్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

భారత్, యూరోపియన్ యూనియన్ ల మధ్య ప్రతిపాదిత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్  (FTA)పై ప్రధాని నరేంద్ర మోడీ  కీలక వ్యాఖ్యలు చేశారు.…

ట్రైన్ ఆలస్యంతో పరీక్ష మిస్..ఏడేళ్ల న్యాయపోరాటంలో గెలిచిన యూపీ స్టూడెంట్

ట్రైన్ ఆలస్యమవుతున్న ఘటనలతో నిత్యం ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.  ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి 2018లో…

ఐక్యరాజ్యసమితిలో పాక్ వైఖరిని మరోసారి ఎండగట్టిన భారత్

ఐక్యరాజ్యసమితిలో భారత్ మరోసారి పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్పై ఆ దేశ అంబాసిడర్  చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టి జవాబిచ్చింది.…