నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె 

ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు దేశ వ్యాప్తంగా నేడు అంతరాయం ఏర్పడనుంది. వారానికి ఐదు రోజుల వర్క్ పాలసీని  వెంటనే అమలు…

రిపబ్లిక్ డే పరేడ్ భారత ఘనమైన దేశ ప్రతిష్టకు ప్రతీక:ప్రధాని మోడీ

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో…

భారత్ కు  అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ డే విషెస్

భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు భారత్ లోని అమెరికన్…

కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతి?

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కేదార్ నాథ్, బద్రీనాథ్, ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతిస్తారు. ఈ ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని…

దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా 77వ రిపబ్లిక్ వేడుకలు

దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.  ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్ లో  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ…

77వ రిపబ్లిక్ డే సందర్భంగా పలు దేశాల నుండి భారత్ కు శుభాకాంక్షలు

భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని  ప్రపంచ దేశాల నుంచి భారత్ కు పలు దేశాల నుంచి  శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చైనా,…

పోలీసు పతకాలను ప్రకటించిన ప్రభుత్వం

రిపబ్లిక్ డే  పురస్కరించుకుని, కేంద్ర హోంశాఖ పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు మెడల్స్ ను  ప్రకటించింది.…

ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల ప్రకటన 

భారత ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ప్రకటించింది. దివంగత దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ…

భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఈయూ నేతలు

భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యయం మరింత పటిష్టం కానుంది. ఈక్రమంలో  భారత 77వ రిపబ్లిక్ డే  వేడుకలకు ముఖ్య…

భారత్ సంస్కరణల దేశంగా దూసుకెళ్తోంది..రోజ్ గార్ మేళాలో పాల్గొన్న ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా 45 చోట్ల 18వ రోజ్ గారు మేళాను నిర్వహించారు. కాగా, ఈ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రధాన మంత్రి నరేంద్ర…

ఉగ్రవాద రహిత ప్రపంచం కోసం అందరం కలిసి పోరాడదాం:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

ఉగ్రవాదం విషయంలో భారత్ నేడు ‘జీరో టాలరెన్స్’ విధానంతో ముందుకు వెళ్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సరిహద్దు దాటి…

‘సర్’ పై మరోసారి ఫైర్ అయిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై మరోసారి ఘాటుగా స్పందించారు వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. ఈ  కార్యక్రమం…