తమిళనాడు అసెంబ్లీ:ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ ఆర్.ఎన్. రవి వాకౌట్

తమిళనాడు అసెంబ్లీ సమావేశంలో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ ఆర్.ఎన్. రవి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ సంవత్సరం అసెంబ్లీ మొదటి సమావేశం…

బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం ముగిసిన…

పోలాండ్ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి  రాడో స్లావ్ తో జై శంకర్ భేటీ 

పోలాండ్ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి  రాడో స్లావ్ తో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ నేడు ఢిల్లీలో భేటీ…

మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్ రాజ్ కు భారీగా పోటెత్తిన భక్తులు

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు మౌని అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలి రావడంతో సందడిగా మారింది. ప్రయోగరాజ్ పరిసరాలన్నీ…

దేశ విభజన గురించి నేటి తరానికి తెలియాలి:సుధామూర్తి 

దేశ విభజనకు దారితీసిన పరిస్థితులు, దేశ చరిత్ర వంటి వాటిని ఈతరం పిల్లలు తప్పకుండా తెలుసుకోవాలని రాజ్యసభ సభ్యురాలు, రచయిత్రి సుధా…

బెంగాల్ చొరబాట్లు..తృణమూల్ కాంగ్రెస్ పై ప్రధాని మోడీ విమర్శలు 

పశ్చిమ బెంగాల్ లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మాల్టా లో జరిగిన సభలో మాట్లాడుతూ బెంగాల్…

ఇరాన్ నుంచి క్షేమంగా స్వదేశానికి  చేరిన పలువురు భారతీయులు 

ఇరాన్ లో ప్రస్తుతం నెలకొన్న  పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను విదేశాంగ శాఖ క్షేమంగా భారత్ కు  తీసుకువచ్చింది. మొదటి …

రిపబ్లిక్ డే..ఉగ్రముప్పుకు సంబంధించి నిఘా వర్గాల హెచ్చరిక

ఈ సంవత్సరం రిపబ్లిక్ వేడుకలను టార్గెట్ గా చేసుకుని ఉగ్రమూకలు దేశ రాజధాని ఢిల్లీలో దాడులకు ప్లాన్ లు వేస్తున్నట్లు నిఘా…

దేశంలోని మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

పశ్చిమ బెంగాల్ లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ క్లాస్ ట్రైన్ ను మాల్డా…

భారత్ స్టార్టప్ లలో  ప్రపంచానికి నాయకత్వం వహించాలి:ప్రధాని మోదీ  

మన దేశంలో స్టార్టప్ లు మ్యానుఫ్యాక్చరింగ్, డీప్ టెక్నాలజీ సెక్టార్స్ పై దృష్టి సారించాలని  ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాజాగా…

ముంబై మహానగరంలో మహాయుతి కూటమి హవా 

ఇటీవల  జరిగిన  ముంబయి పుర పోరులో ఎన్డీయే తన హవా చూపించింది. 227 స్థానాలున్న బృహన్ ముంబయి కార్పొరేషన్  (బీఎంసీ)లో అధికారాన్నిదక్కించుకునేందుకు…

ఇది తమిళ సంస్కృతిపై జరుగుతున్న దాడి:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 

‘జననాయగన్’ చిత్రాన్ని అడ్డుకోవాలనే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రయత్నం తమిళ సంస్కృతిపై జరుగుతున్న దాడి అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్…