వీఐపీ కల్చర్ పై నటి ప్రణీత అసహనం

వీఐపీ కల్చర్ కొన్ని సార్లు పబ్లిక్ ఇబ్బందిపడేందుకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పలు చోట్ల వీఐపీ కల్చర్ సాధారణ…

ఆ ఒప్పందం చట్టవిరుద్ధం.. షక్సాగామ్‌ వ్యాలీ భారత్ లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించిన భారత్ 

వివాదాస్పద షక్సాగామ్‌ వ్యాలీకి సంబంధించి చైనా చేసిన ఆరోపణలను భారత్‌ గట్టి జవాబిచ్చింది.  1963లో పాకిస్థాన్‌, చైనా మధ్య కుదిరిన బోర్డర్…

నిజాయితీకి నిలువెత్తు రూపం: రూ. 45 లక్షల విలువైన బంగారు నగలను అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు!

చెన్నైలో ఒక పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన పనికి, ఆమె నిజాయితీకి  సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.  45 సవర్ల బంగారు ఆభరణాలను పోలీస్…

రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలి.. వీధి కుక్కల అంశంపై మరోసారి సుప్రీం కీలక వ్యాఖ్యలు 

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మరోసారి వీధి కుక్కల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన…

భారత పార్లమెంటులో సరికొత్త చరిత్ర: ఇక 22 భాషల సమాంతర ట్రాన్సలేషన్

రానున్న బడ్జెట్ సమావేశాల నుంచి పార్లమెంట్ లో 22 భాషల అనువాదాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా…

ఈ సంస్కరణలకు మన యువ శక్తే కేంద్ర బిందువు:ప్రధాని మోదీ 

అపార క్రీటివిటీ, వినూత్న ఆలోచనలు జెనరేషన్-జీ సొంతమని, అద్భుతమైన  శక్తి, సంకల్ప బలం వారిలో ఉందని, నేషన్ బిల్డింగ్ లో వారు…

భారత్ అమెరికాకు కీలక భాగస్వామి:సెర్గియో గోర్

టారిఫ్ ల పెంపు తదితర అంశాల నేపథ్యంలో భారత్-అమెరికాల ప్రస్తుతం నెలకొన్న సంబంధాల గురించి సర్వత్రా తెలిసిందే.  ఇక తాజాగా భారత్…

వందేభారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది

వందేభారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది. అత్యాధునిక ఫెసిలిటీస్ , లాంగ్ జర్నీలకు సౌకర్యంగా ఉండే ఈ ట్రైన్ కోల్ కతా- గువాహటి…

అహ్మదాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందడి.. కైట్ ఎగరేసిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు.  అహ్మదాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జర్మనీ ఛాన్స్లర్…

కరూర్ స్టాంపేడ్  ఘటన.. సీబీఐ ముందుకు టీవీకే అధినేత విజయ్ 

కరూర్ స్టాంపేడ్  ఘటన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత  విజయ్ (Vijay) నేడు సీబీఐ (CBI)…

పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం 

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్  (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. దేశ డిఫెన్స్ సెక్టార్ కు అత్యంత…

బీజేపీ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే టార్గెట్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా

బీజేపీ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ కీలక టార్గెట్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొత్తగా ఎన్నికైన…