‘ఐ.ఎన్.ఎస్ తారాగిరి’ జలప్రవేశం..పెరుగుతున్న భారత సముద్ర శక్తికి నిదర్శనం 

ఇండియన్ నేవీకి చెందిన అత్యాధునిక యుద్ధనౌక ‘ఐ.ఎన్.ఎస్ తారాగిరి’ నేడు జలప్రవేశం చేసింది. విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులో జరిగిన కార్యక్రమంలో…

అస్సాం లోకల్ ముస్లింలకు కాదు..చొరబాటుదారులకే మేం వ్యతిరేకం:కేంద్ర హోం మంత్రి అమిత్ షా

అస్సాంలో ఉండే లోకల్ ముస్లింలకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో…

జన విశ్వాస్ బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించడం సంతోషకరమైన విషయం:ప్రధాని మోడీ 

జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించింది. కాగా, దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. ‘జీవన సౌలభ్యం’ మరియు…

ఆ ఒక్క పెయింటింగ్ రూ.167 కోట్లు..రికార్డు సృష్టించిన రాజా రవి వర్మ పెయింటింగ్

భారతీయ చిత్రకళా రంగంలో అగ్రగణ్యుడుగా పేరొందిన చిత్రకారుడు రాజా రవి వర్మ గీసిన ఒక పెయింటింగ్ వేలంలో రికార్డు ధర పలికింది.…

భారత్ లో ప్రారంభమైన జనగణన…!

భారత్ లో జనగణన ప్రారంభమైంది.  2021లో జరగాల్సిన జనగణన కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడగా, ప్రస్తుతం ప్రభుత్వం దీనిని అత్యాధునిక…

కమర్షియల్ సిలిండర్ ధర పెంపు..డొమెస్టిక్ ధరలు యథాతథం

పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఆ ప్రాంతం కీలకమైన చమురు ఉత్పత్తి, సరఫరాకు కీలకం…

అసోంలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయం:ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఒకటైన అసోంలో పర్యటించారు. ఆ రాష్ట్రంలోని దిబ్రుగఢ్ జిల్లాలోని ఒక తేయాకు తోటను…

నేటి నుంచే ఏప్రిల్, మే మరియు జూన్ నెలలకు సంబంధించిన రేషన్ కోటా పంపిణీ

 ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి తాపం దృష్ట్యా ప్రజలు పదేపదే రేషన్…

సానంద్‌లో సెమీకండక్టర్ హబ్: గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ కీలక పాత్ర

గుజరాత్‌లోని సానంద్‌ లో ఉన్న కైన్స్ సెమికాన్  OSAT ప్లాంట్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించారు. కైన్స్…

బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్

బెంగాల్ ఎన్నికల ముంగిట భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ రాజకీయాల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నేడు అధికారికంగా భారతీయ…

ప్రజాకర్షక పథకాలతో ఎన్నికల బరిలోకి డీఎంకే..!

తమిళనాడు రాజకీయ హడావుడి మొదలైంది. వచ్చే ఎన్నికలకు ఇక నెల కూడా సమయం లేదు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ…

సహజీవనంలో ఉన్న వారికి కుటుంబ హోదా..సెన్సస్ పై కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ నేపథ్యంలో సహా జీవనం సాగిస్తున్న జంటలకు కుటుంబ హోదా…