నామినేషన్ దాఖలు చేసిన టీవీకే అధినేత విజయ్

తమిళనాడు లో త్వరలో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్, నేడు…

డీఎంకే-మిత్రపక్షాల సీట్ల ఖరారు..కొలాతూర్ నుండి బరిలోకి దిగనున్న సీఎం స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్న సంగతి తెలిసిందే. ప్రచార కార్యక్రమాలతో పాటు  ప్రధాన పార్టీల కూటములు  సీట్ల…

కమర్షియల్ కోటా గ్యాస్ సప్లై పెంపు..కేంద్రం కీలక నిర్ణయం

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల ఎఫెక్ట్ మన దేశంలో కమర్షియల్ సిలిండర్ల మీద పడిన విషయం తెలిసిందే. కమర్షియల్ ఎల్.పీ.జీ సప్లైకు సంబంధించిన…

అయోధ్యలో అద్భుత ఘట్టం..భక్తులకు కనువిందు చేసిన బాలరాముడి సూర్యతిలకం

కోట్లాది హిందువుల శతాబ్దాల స్వప్నం సాక్షాత్కరించి రూపుదిద్దుకున్న శ్రీ రాముడి జన్మస్థలం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయోధ్య రామమందిరంలో శ్రీరామ నవమి ఉత్సవాలు…

నేపాల్ కొత్త ప్రధానిగా బాలేన్ షా..భారత ప్రధాని శుభాకాంక్షలు

నేపాల్ కొత్త ప్రధానిగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) పార్లమెంటరీ పార్టీ నేత బాలేన్  షా నేడు ప్రమాణ స్వీకారం చేశారు.…

లాక్‌డౌన్ విధిస్తారనే వార్తలు పూర్తిగా అబద్ధం:కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి 

ప్రపంచవ్యాప్త పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో, ఇంధనం, సప్లై చైన్  మరియు నిత్యావసర వస్తువుల స్థితిగతులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్…

తిరిగి భారత్ కు చేరనున్న అమూల్యమైన పురాతన వస్తువులు 

స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ నుండి మూడు అమూల్యమైన పురాతన వస్తువులు తిరిగి భారతదేశానికి చేరుకోనున్నాయి. వీటిలో 9వ…

అన్ని రాష్ట్రాల సీఎంలతో రేపు ప్రధాని మోడీ సమావేశం

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం చర్యలకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.…

పుకార్లు నమ్మొద్దు.. దేశంలో ఎక్కడా ఇంధన  కొరత లేదు

భారతదేశ ఇంధన సరఫరా పూర్తి సురక్షితంగా మరియు స్థిరంగా ఉందని మరోసారి కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ స్పష్టం చేసింది. …

LPG రీఫిల్ బుకింగ్ పై వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చిన కేంద్రం

LPG రీఫిల్ బుకింగ్ పై వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. LPG రీఫిల్ బుకింగ్…

భారత ప్రధాని మోడీకి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్.. కీలక అంశాలపై చర్చ

అమెరికన్ ప్రెసిడెంట్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా తెలిపారు.  ట్రంప్…

సవాళ్ల మధ్య కూడా భారత్ దూసుకెళ్తోంది:ప్రధాని మోడీ

నేడు ప్రపంచం అనేక వర్గాలుగా విడిపోయినప్పటికీ, సవాళ్ల మధ్య  కూడా భారత్ తన బలం, అభివృద్ధి మరియు సంకల్పంతో ముందుకు సాగుతూనే…