ఇలాంటి వెయ్యి మంది సైకోలు వచ్చినా ‘అమరావతి’ ఆగదు:ఏపీ సీఎం చంద్రబాబు

బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, సూరేపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు  ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు…

కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య…

ఫాద‌ర్ విన్సెంట్ ఫెర్ర‌ర్ సేవలను స్మరించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్

‘రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(RDT)’ వ్యవస్థాపకులు విసెంటే ఫెర్రర్ మోంచో జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు…

నాన్న చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 23 ఏళ్లు..వై.ఎస్.జగన్ ఎమోషనల్ పోస్ట్

ఒక నాయ‌కుడు చేసిన పాద‌యాత్ర రాష్ట్ర చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌గ‌ల‌ద‌ని నిరూపించింది నాడు తన తండ్రి వై.ఎస్. చేపట్టిన పాద‌యాత్ర‌ అని మాజీ…

ఆంధ్ర విశ్వవిద్యాలయం భారతీయ వారసత్వ సంపద చిహ్నం:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

యువత ఏ ఒక్క భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దని  ఎవరి ఐడియాలజీని గుడ్డిగా నమ్మి ప్రభావితం కావద్దు. మీరు ప్రభావితం అయిన భావజాలం…

ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ గెలుపు

ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా న్యూ ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో…

అన్నదాతకు అండగా..కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా రసాయన ఎరువుల ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా…

రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలి:ఏపీ సీఎం చంద్రబాబు

రహదారులు మరియు భవనాలు, రవాణాశాఖ లపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ,…

ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలి..జెన్-జి గమనిస్తోంది… మరచిపోవద్దు..!

విమర్శలు, వ్యాఖ్యానాలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. న్యాయస్థానాల్లోనూ పోరాడవచ్చని . దాడులే సమాధానం కాదని…

ఈ నిర్ణయంతో  అక్కడ శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాం: భారత్ 

అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో నెల రోజులకు పైగా మిడిల్ ఈస్ట్ లో యుద్దవాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా…

ఇరాన్ లోని భారత పౌరులకు మరోసారి అడ్వైజరీ

మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరోసారి భారత్ ఇరాన్ లోని భారత పౌరుల కోసం అడ్వైజరీ జారీ చేసింది.…

ఆర్బీఐ కీలక అప్డేట్.. వడ్డీరేట్లు యథాతథం

భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ…