కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం లోక్ సభతో…
Category: Slideshow
అలా మతం మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరు:సుప్రీం కోర్టు
క్రైస్తవం లోనికి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం స్పష్టం చేసింది. హిందువులు, సిక్కులు, బౌద్దులు…
భారతదేశ మౌలిక సదుపాయాల ప్రస్థానంలో ఇది సరికొత్త అధ్యాయం
ఈరోజు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో, NHAI ప్రాయోజిత ప్రభుత్వ మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్ అయిన రాజ్ మార్గ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్…
ఆర్డీటీ అంశంలో కేంద్రానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు
దశాబ్దాలుగా పేదల కోసం అద్భుతమైన సేవలు అందిస్తున్న ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) కు విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్యను…
యథావిధిగా ఆర్డీటీ సేవలు:మంత్రి నారా లోకేష్
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయిందని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు…
ఐసీసీ బెస్ట్ ప్లేయర్ గా ఉమెన్స్ క్రికెటర్ అరుంధతి రెడ్డి
ఫిబ్రవరి నెలకు గానూ భారత ఉమెన్స్ క్రికెటర్ అరుంధతి రెడ్డి ఐసీసీ బెస్ట్ ఉమెన్స్ క్రికెటర్ గా నిలిచారు. ఆస్ట్రేలియాతో టీ…
ఈ భారీ పరిశ్రమతో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు
ఈ రోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ & నిప్పన్ స్టీల్స్ భూమి పూజ కార్యక్రమం జరిగింది.…
ట్రంప్ సంచలన ప్రకటన…ఇరాన్ పై దాడులు తాత్కాలికంగా నిలిపివేత
గత కొద్దిరోజులుగా ఉద్రిక్తతలతో అట్టడుకుతున్న మధ్యప్రాచ్యంలో కాస్త ప్రశాంత పరిస్థితులు ఏర్పడి శాంతిస్థాపన జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. దాడులు ఉద్రిక్తమవుతాయనే …
ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక అడుగు…ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ కు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ఉక్కు రంగంలో రాష్ట్రానికి అతి పెద్ద పెట్టుబడి అయిన రూ.1.36 లక్షల కోట్ల…
మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత పరిస్థితులపై లోక్ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని అక్కడి పరిస్థితులను…
భారత్ కు వస్తున్న మరో రెండు ఎల్.పీ.జీ షిప్ లు
మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరతను అరికట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇరాన్ దగ్గరలోని హార్మోజ్ జల…
‘దేశమే ప్రథమం’ అనే అంకితభావంతో సుపరిపాలనకు కొత్త అర్థాన్ని ఇచ్చారు
ప్రభుత్వ అధినేతగా నిరంతరాయంగా 8,931 రోజుల పాటు సేవలు అందిస్తూ సరికొత్త రికార్డు సృష్టించి ముందుకు సాగుతున్న తరుణంలో మన ప్రధానికి…