ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..కౌంటింగ్ ఎప్పుడో తెలుసా?

కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 15, 2026 అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి…

ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్పూర్తి:ఏపీ సీఎం చంద్రబాబు

ఉమ్మడి తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమించి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి భాషా ప్రయుక్తరాష్ట్రాలకు బాటలు వేసిన ధీశాలి పొట్టి…

పెద్ద పులి సంచారంపై హనుమాన్ టీమ్ లకు  అలర్ట్..ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జనావాసాల మధ్య సంచరిస్తూ  ప్రజలను భయభ్రాంతులకి గురి చేసిన పెద్ద పులి మరోసారి జనావాసాలకు సమీపంగా వస్తున్నట్టు…

భారత్ మరిన్ని ట్రోఫీలు గెలుస్తుంది:సంజూ శాంసన్

ప్రపంచ టీ 20 క్రికెట్ లో తన ఆధిపత్యాన్ని కనబరుస్తూ వరుసగా రెండో సారి మొత్తంగా మూడోసారి టీ20 విజేతగా నిలిచిన విషయం…

గిరి పుత్రుల మధ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జనసేనాని పవన్ 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటిస్తున్నారు. పాడేరు వద్ద గిరిజన గ్రామాల్లో ‘అడవితల్లి…

అస్సాంలో ప్రధాని మోడీ పర్యటన..అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

ప్రధాని మోడీ అస్సాంలోని సిల్చార్ లో  పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో  పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ…

మూసీ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి

మూసీ పునరుజ్జీవం ఇప్పుడు ఛారిత్రక అవసరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. “MUSI INVITES”  పేరుతో కార్యక్రమం నిర్వహించి మా…

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విషెస్

నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పార్టీ…

అది బీసీసీఐ పరిధిలోకి రాదు..బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా

ద హండ్రెడ్ లీగ్ క్రికెటర్ల ఆక్షన్ లో సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు…

రోశయ్య గారి విజయగాధ స్ఫూర్తిదాయకం..రైతుపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

ప్రకృతి సాగు రైతు రోశయ్యకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.  75 సెంట్లలో 52 రకాల పంటలు సాగు చేస్తోన్న గుంటూరు…

విద్యార్థులకు నాణ్యత లేని భోజనం..తక్షణమే స్పందించిన మంత్రి లోకేష్ 

ఎన్టీఆర్ జిల్లాలోని దేవనిచెరువు ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యత లేని ఆహారం అందిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై…

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌ తో సంభాషించిన ప్రధాని మోడీ

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితిపై చర్చించడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్…