రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నాదే కాదు ప్రజలందరిదీ కూడా:ఏపీ సీఎం చంద్రబాబు

పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన ‘ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి…

భారత్-బ్రెజిల్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $20 బిలియన్లకు పైగా పెంచాలనేదే లక్ష్యం

బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.…

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ తో 250 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్మెంట్లకు హామీ

మన దేశ రాజధాని  ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ (AI)ఇంపాక్ట్ సదస్సులో మౌలిక వసతుల రంగంలో 250 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్మెంట్లకు …

ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ తీరుపై స్పందించిన ఏపీ మాజీ సీఎం జగన్

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన చర్య విమర్శలకు తావిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా…

ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ చేసిన పని  దిగ్భ్రాంతికి గురిచేసింది:మంత్రి లోకేష్

నిన్న జరిగిన ఏఐ (AI) సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ చేసిన పని  దిగ్భ్రాంతికి, తీవ్ర అసహనానికి గురిచేసిందని ఏపీ విద్యా, ఐటీ…

నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ

మన దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రమూకలు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.రెడ్ ఫోర్ట్, చాందినీ చౌక్ ప్రాంతంలోని…

ప్రతీ ఒక్కరూ మాతృభాష పరిరక్షణకు కృషి చేయాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా…

రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన:మాజీ మంత్రి కే.టీ.ఆర్

రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన అని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ అన్నారు.  ఎస్ఎల్‌బీసీ…

మన భాషను మనం గుర్తించకుంటే, ఎవరు గుర్తిస్తారు:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు  శుభాకాంక్షలు తెలిపారు. మన అస్తిత్వానికి సుస్థిరమైన కోటను నిర్మించేది…

ట్రంప్ టారిఫ్ కు సుప్రీం బ్రేక్: అమెరికా అధ్యక్షుడికి గట్టి ఎదురుదెబ్బ!

రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి దాదాపు ప్రపంచంలోని పలు  దేశాలపై తనకిష్టమొచ్చిన రీతిలో టారిఫ్ లతో విరుచుకుపడిన…

పోటీ తగ్గినా క్రేజ్ తగ్గలేదు..వ్యూస్ లో భారత్-పాక్ మ్యాచ్ రికార్డ్

భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఇంతకు ముందున్నంత పోటీతత్వం లేకున్నా రెండు జట్ల మధ్య ఆటపరంగా భేదం పెరుగుతున్నా.. అభిమానులకు ఈ…

‘ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో తెలంగాణ సీఎం రేవంత్ కీలక ప్రసంగం

దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లోతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఏఐ రంగంలో…