ఢిల్లీ అల్లర్ల కేసు:ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో చుక్కెదురు!

2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టయిన ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.తాజగా విచారణ చేపట్టిన…

దీనితో తూర్పు తీరం ప్రపంచ స్థాయి రిఫైనింగ్ హబ్‌గా అవతరించింది:ఏపీ సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ ఆత్మనిర్భర్ భారత్ సాధనలో మరో కీలక మైలురాయికి వేదికగా నిలిచిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వివరాల్లోకి వెళితే  మూడు…

శ్రీశైలంలో అపచారం….మల్లికార్జున సత్రంలో సినిమా పాటలకు డ్యాన్సులు..!

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆధ్యాత్మికతకు భంగం కలిగించేలా జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నూతన…

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు భారీ ఉపశమనం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీ.ఆర్.ఎస్. సీనియర్ నేత, మాజీ మంత్రి,హరీష్ రావుకు సుప్రీం కోర్టులో  భారీ ఊరట…

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం… పోలీస్ స్టేషన్ ముందే వ్యక్తి దారుణ హత్య!

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో గుండెలవిసే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ గడప ముందే రాగినేపల్లికి…

ఎగుమతుల్లో టాప్.. కొనసాగుతున్న ఐఫోన్ హవా.. భారత్ లో నయా రికార్డ్

అమెరికా టెక్నాలజీ  దిగ్గజం యాపిల్, భారత ప్రభుత్వ పీఎల్ఐ (PLI) పథకం కింద సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 డిసెంబర్ నాటికి…

టైమ్ మెషీన్‌లో వెళ్లి ‘వింటేజ్ చిరంజీవి’ని చూస్తారు:- అనిల్ రావిపూడి

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా,అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ చిత్ర ట్రైలర్‌ను ఆదివారం తిరుపతిలో అత్యంత వేడుకగా విడుదల…

2025లో రికార్డ్ స్థాయి విక్రయాలు.. దేశంలోనే నెంబర్ 2గా మహీంద్రా 

భారత కార్ల మార్కెట్‌ లో మహీంద్రా కంపెనీ రికార్డ్ స్థాయి విక్రయాలతో దూసుకుపోతోంది. తాజాగా మరో  సూపర్  రికార్డు నమోదు చేసింది.…

బనకచర్లపై సుప్రీం కోర్ట్ కు తెలంగాణ.!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిపై తలపెట్టిన పోలవరం – నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటాన్ని ఉధృతం చేసింది.ఈ…

తెలంగాణ రాష్ట్ర జనసేన కమిటీల స్థానంలో అడ్ హాక్ కమిటీల నియామకం

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు కమిటీల్లో…

సంక్రాంతికి ఊరెళ్లే వారికి హైదరాబాద్ సీపీ సూచనలు..!

సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే హైదరాబాద్ నివాసితులకు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక భద్రతా సూచనలు చేశారు.సెలవుల…

జమ్మూకశ్మీర్ భారత్‌దే..పీవోకేను విలీనం చేయాలి: బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ 

బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ సీనియర్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ జమ్మూకశ్మీర్ అంశంపై భారత్‌కు మరోసారి తన గట్టి మద్దతును ప్రకటించారు. జైపూర్‌లో…