పారిశ్రామిక క్లస్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

విశాఖ ఎకనమిక్ రీజియన్, అమరావతి ఎకనమిక్ రీజియన్, తిరుపతి ఎకనమిక్ రీజియన్ పారిశ్రామిక క్లస్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉన్నత…

UNICCతో చేతులు కలిపిన ఏపీ ప్రభుత్వం

అమరావతి క్వాంటం వ్యాలీలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏఐ అండ్ క్వాంటం’ (Centre of Excellence for AI and…

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూకేటాయింపులపై చర్చింది. మొత్తం 22 సంస్థలకు కేటాయింపులపై సమావేశంలో…

ఏపీ అసెంబ్లీలో  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు..అప్డేట్ ఇచ్చిన మంత్రి నారాయణ

ఏపీ అసెంబ్లీలో  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పై మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానం…

ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన ప్రపంచ టెక్ దిగ్గజం బిల్ గేట్స్

ఏపీ సీఎం చంద్రబాబుతో  కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ప్రపంచ టెక్ దిగ్గజం గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు.…

ఏపీ డిప్యూటీ సీఎంతో బాలకృష్ణ భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రముఖ సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు. అసెంబ్లీ లోని పవన్…

అమరావతి వేదికగా దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీ

భారత దేశ తొలి క్వాంటం ఎకోసిస్టం అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు,, కేంద్ర శాస్త్ర సాంకేతిక…

విదేశీ పర్యటన పూర్తి చేసుకుని రాష్ట్రానికి చేరుకున్న మంత్రి నారాయణ బృందం

మూడు రోజుల విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. అమరావతి రాజధానిలో పర్యాటక…

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు రూ.12,967 కోట్ల 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తి

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు రూ.12,967 కోట్ల 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తయినట్లు అలాగే ప్రస్తుతం రూ.34,680 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులు…

లండన్ లో పలు స్పోర్ట్స్ పార్క్ లను సందర్శించిన మంత్రి నారాయణ బృందం

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం లండన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రెండో రోజు పర్యటనలో భాగంగా నగరంలోని క్వీన్…

లండన్ చేరుకున్న మంత్రి నారాయణ బృందం

ఏపీ మంత్రి నారాయణ బృందం లండన్ చేరుకుంది. మంత్రి వెంట లండన్ వెళ్లిన వారిలో మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్…

అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర…