ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై NIELITతో ఒప్పందం

ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచ…

యువతకు సాంకేతిక నైపుణ్యం.. IBM సంస్థతో భాగస్వామ్యం

ఆంధ్రప్రదేశ్‌లోని 1 లక్ష మంది ప్రతిభావంతులైన యువతకు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), సైబర్ సెక్యూరిటీ, మరియు క్వాంటం కంప్యూటింగ్ రంగాలలో నైపుణ్యం…

చూసిందే నమ్మండి…హెరిటేజ్ పై నారా భువనేశ్వరి ఆసక్తికర పోస్ట్

హెరిటేజ్ పై ప్రతిపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అధికార ప్రతిపక్షాల మధ్య దీనిపై మాటల యుద్ధం నడుస్తోంది. కాగా,…

నైపుణ్య విభాగం అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

ఉండవల్లి నివాసంలో నైపుణ్య విభాగం అధికారులతో ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రౌండ్ అయిన…

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూకేటాయింపులపై చర్చింది. మొత్తం 22 సంస్థలకు కేటాయింపులపై సమావేశంలో…

పల్నాడు జిల్లాలో MGNREGA పరిరక్షణ యాత్ర..పాల్గొన్న ఏపీసీసీ ఛీఫ్ షర్మిల

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పరిరక్షణ యాత్ర నేడు పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. వినుకొండ నియోజకవర్గం, వేల్పూరులో…

ఏపీ అసెంబ్లీలో  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు..అప్డేట్ ఇచ్చిన మంత్రి నారాయణ

ఏపీ అసెంబ్లీలో  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పై మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానం…

ఏపీ సీఎం ఢిల్లీ టూర్..ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్…

సర్వశిక్షా అభియాన్ లో  ఏపీలోనే ఎక్కువ జీతాలు..త్వరలోనే  డీఎస్సీ:ఏపీ మంత్రి లోకేష్

ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీ నోటిఫికేషన్ పై గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా…

నంద్యాల జిల్లాలో  MGNREGA పరిరక్షణ యాత్ర..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల విమర్శలు 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VB G- RAM G చట్టాన్ని రద్దు చేయాలని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని (…

ధర్మవరం కోర్టుకు బాంబు బెదిరింపు..పోలీసుల తనిఖీలు 

ధర్మవరం కోర్టుకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో  జడ్జిలు న్యాయవాదులు కోర్టు ఆవరణంలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. డి.ఎస్.పి…

క్రైస్తవులకు ‘లెంట్’ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ క్రైస్తవ సోదర సోదరీమణులకు లెంట్ సీజన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులు…