లండన్ లో గ్విన్ రిచర్డ్స్‌తో సమావేశమైన ఏపీ మంత్రి నారాయణ బృందం

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ బృందం లండన్ లో పర్యటిస్తోంది. లండన్ పర్యటనలో భాగంగా సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్…

కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీ పథకం బాగా నడిచింది:ఏపీసీసీ ఛీఫ్ షర్మిల

కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీ పథకం బాగా నడిచిందని ఇప్పుడు ఈ పథకాన్ని భ్రష్టు పట్టించారని ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల అన్నారు. …

ఇది ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌కు దక్కిన భారీ విజయం:మంత్రి నారా లోకేష్

అమెరికా సుంకాలను 25% నుండి 18%కి తగ్గించడం వల్ల భారతదేశ ఎగుమతులు మరియు తయారీ రంగానికి గొప్ప ఊతం లభిస్తుందని ఏపీ…

ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఇదొక చారిత్రాత్మక మైలురాయి:ఏపీ సీఎం చంద్రబాబు

భారత్ పై  అమెరికాల మధ్య టారిఫ్ లను తగ్గింపుపై ఇరు పక్షాల నుండి కీలక ప్రకటనలు వెల్లడైన సంగతి తెలిసిందే. కాగా,…

ఈ సంవత్సరంలో 2500 ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు:ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు  

ప్రయాణికులకు మంచి రవాణా సేవలందించే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్లు ఏ.పీ.ఎస్.ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అన్నారు. ఆ సంస్థ…

వైసీపీ ట్రాప్ లో పడొద్దు…శ్రేణులకు టీడీపీ అధినేత సూచనలు

వైసీపీ రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం లేదన్న అసహనంతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని…

కేంద్ర బడ్జెట్ ఆర్థిక వృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించింది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఆర్థిక వృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించిందని కేంద్ర బడ్జెట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం…

ఈ బడ్జెట్ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంది:ఏపీ సీఎం చంద్రబాబు 

కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కేంద్ర  ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ భారత్ యొక్క సంస్కరణల…

మహిళ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన డిప్యూటీ సీఎం పవన్…ప్రభుత్వం తరపున భరోసా 

విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై ఏపీ…

కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. బెగ్గిపల్లెలో లబ్ధిదారుల…

పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా 5,500 ఈ-సైకిళ్లు పంపిణీ

పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా 5,555  ఈ -సైకిళ్లను పంపిణీ చేశారు.  లబ్దిదారులు కొందరితో  కలిసి కుప్పం నియోజకవర్గం, శాంతిపురం…

విశాఖలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ ప్రారంభం

భారతదేశ సముద్ర శాస్త్ర ప్రయాణంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విశాఖపట్నంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ ను…