కుప్పం నియోజకవర్గం జలకళతో కళకళలాడుతోంది:ఏపీ సీఎం చంద్రబాబు

తన సొంత నియోజకవరాగమైన కుప్పంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం…

తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలి:నారా లోకేష్

తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన…

వైయస్‌ జగన్‌ ను కలిసిన పొగాకు రైతులు..తమ సమస్యలపై వినతిపత్రం

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ను  ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన పొగాకు రైతులు…

కల్తీనెయ్యి అంశంపై పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించినట్లు  నిర్ధారణ అయిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ప్లెక్సీలు…

ఏపీలో స్త్రీ శక్తి పథకం ద్వారా  సుమారు 40కోట్ల ఉచిత ప్రయాణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా స్త్రీశక్తి పథకం కింద ఇప్పటివరకు మహిళలు సుమారు 40కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి…

కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్…

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.  రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి రైల్ కనెక్టివిటీ, తెలంగాణా,…

సింహాచల క్షేత్రంలో హుండీ ఆదాయం లెక్కింపు

విశాఖపట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీమతి ఎన్…

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ  

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్…

డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలి:ఏపీ సీఎం చంద్రబాబు 

గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ఏపీ సీఎం చంద్రబాబు  అధికారులకు సూచించారు. 10 జిల్లాలను ఉద్యాన…

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే  

కేంద్ర కార్మిక, ఉపాధి, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే గారు…

మంగళగిరిలో లూథరన్ చర్చి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్

మంగళగిరి నియోజకవర్గం, ఆత్మకూరులో లూథరన్ క్రీస్తు కరుణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అందరం…