అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి:మంత్రి పార్థసారథి 

వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన అభ్యంతరకర  వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ…

బెంగాల్ లో బీజేపీ వస్తే 45 రోజుల్లో బోర్డర్ ఫెన్సింగ్:కేంద్ర హోం మంత్రి అమిత్ షా

పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి…

కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. బెగ్గిపల్లెలో లబ్ధిదారుల…

విశాఖలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ ప్రారంభం

భారతదేశ సముద్ర శాస్త్ర ప్రయాణంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విశాఖపట్నంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ ను…

కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

కాలుష్యాన్ని నివారించలేం… కానీ నియంత్రించవచ్చని ఏపీ డిప్యూటీ సీఎం,అటవీ పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశంలో…

తిరుమల కల్తీ వ్యవహారంలో వైసీపీపై ఫైర్ అవుతున్న కూటమి నేతలు

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ తీరుపై కూటమి పక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందిస్తూ వారి పార్టీ ఛానెల్…

తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలి:నారా లోకేష్

తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన…

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 13వ తేదీన…

‘సర్’ పై మరోసారి ఫైర్ అయిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై మరోసారి ఘాటుగా స్పందించారు వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. ఈ  కార్యక్రమం…

అది మోడీ గ్యారంటీ..కేరళలో పర్యటించిన ప్రధాని మోడీ 

కేరళలో మార్పు తథ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

మోదీ గారు, దయచేసి ఈ విషయంపై దృష్టి సారించండి:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

50% అమెరికా సుంకాలు (tariffs) మరియు అనిశ్చితి వల్ల భారతదేశ వస్త్ర ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ…

క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరం..కేంద్రమంత్రికి ఎంపీ పురంధేశ్వరి వినతిపత్రం

క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరమని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై 24% నుంచి 48% వరకు,…