బీజేపీ కొత్త జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ కు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు 

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబిన్ కు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్…

సిరిసిల్ల మెగా క్లస్టర్ జాప్యంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ

సిరిసిల్లలో ‘మెగా పవర్ లూమ్ క్లస్టర్’ ఏర్పాటు చేయాలనే డిమాండ్ నిన్న మొన్నటిది కాదని, గత పదేళ్లుగా దీనిపై తాము నిరంతరాయంగా…

ఫిబ్రవరిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే…

బెంగాల్ చొరబాట్లు..తృణమూల్ కాంగ్రెస్ పై ప్రధాని మోడీ విమర్శలు 

పశ్చిమ బెంగాల్ లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మాల్టా లో జరిగిన సభలో మాట్లాడుతూ బెంగాల్…

ఖరారైన కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ఛైర్ పర్సన్ల రిజర్వేషన్లు  

తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. కాగా,  ఇందుకు సంబంధించి  రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు…

కాంగ్రెస్ పార్టీ VB-G RAM G పథకంపై తప్పుడు ప్రచారం చేస్తోంది:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

కాంగ్రెస్ పార్టీ VB-G RAM G పథకంపై తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉపాధి హామీ పథకం…

“అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్ యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని సీఎం రేవంత్…

సమ్మక్క – సారలమ్మ మేడారం మహా జాతర బ్రోచర్‌, పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సమ్మక్క – సారలమ్మ మేడారం మహా జాతర బ్రోచర్‌, పోస్టర్‌ను తెలంగాణ సీఎం రేవంత్…

బీజేపీ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే టార్గెట్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా

బీజేపీ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ కీలక టార్గెట్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొత్తగా ఎన్నికైన…

బెంగాల్ సీఎం మమతపై ఈడీ సంచలన వ్యాఖ్యలు

కోల్ కతా లోని  ఐప్యాక్ సంస్థపై దాడులు వ్యవహారంలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐప్యాక్  డైరెక్టర్ ప్రతీక్ జైన్…

హీటెక్కిన బెంగాల్ రాజకీయం.. ఐప్యాక్ పై ఈడీ దాడులు.. ఐప్యాక్ చీఫ్ ఇంటికి మమత

పొలిటికల్ కన్సల్టెన్సీ ఐప్యాక్ పై ఈడీ  (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దాడులు చేపట్టింది. ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంతో పాటుగా…

SIR ముసాయిదా.. ఉత్తరప్రదేశ్ లో  2.89 కోట్ల ఓట్లు తొలగింపు

దేశంలోనే ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో  ఓటరు లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ను నిర్వహించిన…