ఉప్పాడ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రణాళిక సిద్ధం:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఉప్పాడ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రణాళిక సిద్ధమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార సోదరుల…

ఏపీలోని అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, గవర్నర్ గారి బడ్జెట్ ప్రసంగం అంత డొల్ల అని ఏపీసీసీ…

వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి:కూటమి నేతలకు పవన్ సూచన

వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు…సభ నుండి వైసీపీ వాకౌట్ 

నేడు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా,  అసెంబ్లీ నుండి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. లడ్డు కల్తీ, నిరుద్యోగ…

మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలి:పవన్ కళ్యాణ్ 

ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.  ప్రతీ సగటు హిందువు…

కల్తీ పాలనతో ఎలాంటి పర్యవసానాలు వస్తాయో గత ప్రభుత్వం నిరూపించింది:ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ 

సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్…

నెయ్యి కల్తీ గురించి తెలిసి కూడా తొక్కిపెట్టారు:మంత్రి పయ్యావుల కేశవ్

ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు నేడు  కీలక సమావేశం నిర్వహించారు.  అనంతరం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ …

అరవ శ్రీధర్ ను సుదీర్ఘంగా విచారించిన జనసేన త్రిసభ్య కమిటీ

రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను జనసేన త్రిసభ్య కమిటీ సుదీర్ఘంగా విచారించింది. పార్టీ అధినేత పవన్ ఆదేశాల మేరకు రైల్వే …

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న జనసేనాని,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 11న జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల…

అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి:మంత్రి పార్థసారథి 

వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన అభ్యంతరకర  వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ…

విశాఖలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ ప్రారంభం

భారతదేశ సముద్ర శాస్త్ర ప్రయాణంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విశాఖపట్నంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ ను…

కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

కాలుష్యాన్ని నివారించలేం… కానీ నియంత్రించవచ్చని ఏపీ డిప్యూటీ సీఎం,అటవీ పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశంలో…