అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్

ఏపీ సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.…

చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వ ఆస్తులు మాయమవుతాయి:మాజీ సీఎం జగన్ 

విశాఖపట్నంలో చంద్రబాబు  ఆయన కుటుంబం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఆయన…

అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి:మంత్రి పార్థసారథి 

వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన అభ్యంతరకర  వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ…

కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. బెగ్గిపల్లెలో లబ్ధిదారుల…

విశాఖలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ ప్రారంభం

భారతదేశ సముద్ర శాస్త్ర ప్రయాణంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విశాఖపట్నంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ సెంటర్ ను…

కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

కాలుష్యాన్ని నివారించలేం… కానీ నియంత్రించవచ్చని ఏపీ డిప్యూటీ సీఎం,అటవీ పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశంలో…

అభివృద్ధిలో విద్యార్థులను భాగస్వాములను చేస్తాం:మంత్రి నారా లోకేష్

కాకినాడ జేఎన్టీయూలో “హలో లోకేష్ ” కార్యక్రమంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు…

తిరుమల కల్తీ వ్యవహారంలో వైసీపీపై ఫైర్ అవుతున్న కూటమి నేతలు

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ తీరుపై కూటమి పక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందిస్తూ వారి పార్టీ ఛానెల్…

తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలి:నారా లోకేష్

తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన…

‘యువగళం’ పాదయాత్రకు మూడేళ్లు:ఎల్లప్పుడూ మీ పక్షాన నిలబడతా:మంత్రి నారా లోకేష్

నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిందో తెలిసిందే. 2024లో కూటమి విజయంలో ఈ పాదయాత్రది కూడా…

ఫిబ్రవరిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే…

లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసుకు…