సింహపురి వేదికగా పసుపు పండుగ…భారీగా ఏర్పాట్లు

ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ కేడర్‌ లో నూతనుత్తేజాన్ని తీసుకొచ్చే పసుపు పండుగ ‘మహానాడు’కు ఈసారి  నెల్లూరు జిల్లా వేదిక కానుంది.…

ఇది పాలన కాదు.. పూర్తిగా ప్రాధాన్యతల వైఫల్యం:ఏపీసీసీ ఛీఫ్ షర్మిల

మరోసారి ఇంధన కొరత అంశంపై ఏపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత షర్మిల విమర్శలు గుప్పించారు. డీజిల్ కోసం రైతులు.. పెట్రోల్ కోసం సాధారణ…

బాధ్యతలు చేపట్టిన టీడీపీ నూతన కార్యవర్గం 

తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం నేడు బాధ్యతలు చేపట్టింది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. ఘనంగా…

టీడీపీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. సామాన్యులు, పార్టీ కార్యకర్తల నుండి  వినతులు…

నాకు అండగా నిలబడి మాట్లాడిన అందరికి ధన్యవాదాలు:వైసీపీ నేత అంబటి

మూడు కేసులకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజుల పాటు  రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత…

వైసీపీ నేతలు చేసిన పనిని తీవ్రంగా ఖండించిన కూటమి నేతలు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి చిత్రపటాలను పట్టుకుని ప్రదర్శించడాన్ని కూటమి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వైసీపీ…

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సూపర్-6 హామీలు…

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల..!

సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూళ్ల కేసులో బెయిల్ రావడంతో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు…

క్రైస్తవులకు ‘లెంట్’ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ క్రైస్తవ సోదర సోదరీమణులకు లెంట్ సీజన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులు…

చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి:మాజీ సీఎం జగన్ విమర్శలు

మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి, ఆపై హత్యచేసి, డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటనపై ఏపీ మాజీ సీఎం…

హెరిటేజ్ పేరును ఈ వివాదంలోకి లాగడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం

తిరుమల పవిత్రతను దెబ్బతీసి కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్న వైసీపీ  నాయకులకు ఈరోజు శాసనమండలిలో అసలు మాట్లాడే నైతిక హక్కు లేదని…

గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది:ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి- గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు.  గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం…