చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి:మాజీ సీఎం జగన్ విమర్శలు

మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి, ఆపై హత్యచేసి, డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటనపై ఏపీ మాజీ సీఎం…

మీ హయాంలో విశాఖకు ఒక్క కంపెనీ తెచ్చారా?వైసీపీపై మంత్రి లోకేష్ విమర్శలు

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇండస్ట్రీలకు భూ కేటాయింపులపై జరిగిన చర్చలో లోకేష్ వైసీపీ పై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి…

మాజీ మంత్రి అంబటి రాంబాబు పై సంక్రాంతి లక్కీ డ్రా కేసులో  PT వారెంట్

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును పోలీసులు పీటీ వారెంట్‌పై రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు. సంక్రాంతి…

మార్చి 7 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..ముగిసిన బీఏసీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. 17 రోజుల పాటు అసెంబ్లీ కార్యకలాపాలు జరగనున్నాయి. రోజూ…

వైసీపీ పాలనలో చాలా అపచారాలు:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో చాలా అపచారాలు జరిగాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. వైసీపీ…

చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వ ఆస్తులు మాయమవుతాయి:మాజీ సీఎం జగన్ 

విశాఖపట్నంలో చంద్రబాబు  ఆయన కుటుంబం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఆయన…

అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి:మంత్రి పార్థసారథి 

వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన అభ్యంతరకర  వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ…

కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

కాలుష్యాన్ని నివారించలేం… కానీ నియంత్రించవచ్చని ఏపీ డిప్యూటీ సీఎం,అటవీ పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశంలో…

కల్తీనెయ్యి అంశంపై పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించినట్లు  నిర్ధారణ అయిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ప్లెక్సీలు…

ఫిబ్రవరిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే…

లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసుకు…

మా ప్రభుత్వ హయాంలోనే పారిశ్రామిక రంగం వృద్ధి:వైసీపీ అధినేత జగన్

ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వై.ఎస్.జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. నేడు మీడియాతో మాట్లాడిన జగన్ చంద్రబాబుపై పలు ఆరోపణలు గుప్పించారు.…