దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత..ఆయిల్ కొనుగోలు అంశంపై మరోసారి స్పష్టత

రష్యా నుండి ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ ఒప్పుకున్నట్లు  ఇటీవల అమెరికా ప్రెసిడెంట్  డొనాల్డ్ ట్రంప్  భారత్‌ పై టారిఫ్ లను…

కల్తీ పాలనతో ఎలాంటి పర్యవసానాలు వస్తాయో గత ప్రభుత్వం నిరూపించింది:ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ 

సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్…

నష్టాలతో నేటి ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి సెషన్ ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. దీంతో వరుసగా  మూడు రోజులుగా కొనసాగుతున్న లాభాల జోరుకు…

ఆర్.ఏ.సీ కేటగిరి..బెర్త్ లభించని పక్షంలో టికెట్ ఛార్జీలో కొంత తిరిగి ఇవ్వాలి

రైలు ప్రయాణం కోసం ఆర్.ఏ.సీ కేటగిరిలో బుక్ చేసుకున్న టికెట్లకు పూర్తి ఛార్జీలు వసూలు చేయడం సబబు కాదని పార్లమెంటరీ కమిటీ…

తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది:ఏపీ సీఎం చంద్రబాబు

తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. శ్రీ…

రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో కొనసాగుతున్న పులి కలకలం

రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో పులి కలకలం కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారు జామున రాజనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో పెద్దపులి ఆవుపై దాడి…

ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో సత్తాచాటిన ఇషా సింగ్:సీఎం రేవంత్ ప్రశంసలు

ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ అదరగొట్టింది. మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ గోల్డ్ మెడల్…

మేడారం హుండీ లెక్కింపు ప్రారంభం

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో ఈ…

వైసీపీ పాలనలో చాలా అపచారాలు:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో చాలా అపచారాలు జరిగాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. వైసీపీ…

నెయ్యి కల్తీ గురించి తెలిసి కూడా తొక్కిపెట్టారు:మంత్రి పయ్యావుల కేశవ్

ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు నేడు  కీలక సమావేశం నిర్వహించారు.  అనంతరం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ …

విదేశీ పర్యటన పూర్తి చేసుకుని రాష్ట్రానికి చేరుకున్న మంత్రి నారాయణ బృందం

మూడు రోజుల విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. అమరావతి రాజధానిలో పర్యాటక…

ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్ సభ ఆమోదం

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే దీనిని ఆమోదించడం గమనార్హం.…