అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో  మమ్ముట్టి ‘పాదయాత్ర’

మమ్ముట్టి మలయాళ నటుడైనప్పటికీ అన్ని భాషలలో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న నటుడు. ఆయన డబ్బింగ్ చిత్రాలు అన్ని భాషలలో విడుదలై…

పార్టీ సీనియర్ నాయకుడు , ఉద్యమకారుడు కుసుమ జగదీశ్  కుటుంబానికి అండగా నిలిచిన కేసీఆర్ 

బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు , ఉద్యమకారుడు  , ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి తెలంగాణ తొలి…

మోదీ గారు, దయచేసి ఈ విషయంపై దృష్టి సారించండి:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

50% అమెరికా సుంకాలు (tariffs) మరియు అనిశ్చితి వల్ల భారతదేశ వస్త్ర ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ…

దావోస్ పర్యటన ముగించుకుని ఏపీ చేరుకున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో ఏకంగా 36 సమావేశాలలో పాల్గొని,  కూటమి…

ఆరోగ్యకరమైన సమాజమే వికసిత్ భారత్ నిర్మాణానికి అసలైన పునాది:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

ప్రకృతికి దగ్గరగా ఉంటేనే ఆరోగ్యం మెరుగుపడుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పాశ్చాత్య ఆహారాన్ని వదిలి జొన్నలు, రాగులు వంటి…

హామీలను నెరవేర్చేవరకు రేవంత్ సర్కారుని ఎండగడుతూనే ఉంటాం:కె.టి.ఆర్ 

పుట్టిన మట్టి సాక్షిగా నేను ఎన్నడూ ఎలాంటి అక్రమ, అనైతిక పనులు చేయలేదని బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి.ఆర్…

తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన విజయవంతం

తెలంగాణకు పెట్టుబడుల కల్పనే లక్ష్యంగా సీఎం రేవంత్  నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు…

విజిల్ సింబల్ తో ఎన్నికల బరిలోకి దిగనున్న విజయ్

ఈ సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల బరిలో విజయ్ కూడా తన తమిళ వెట్రి…

తమిళనాడులో ‘పేపర్ లెస్’ రిజిస్ట్రేషన్ సేవలు

రిజిస్ట్రేషన్ శాఖలోని ప్రజా సేవలను పూర్తిస్థాయిలో పేపర్ లెస్ గా మార్చేందుకు తమిళనాడు సర్కారు డిజిటల్ సిస్టమ్ ను తీసుకొచ్చింది. ఈమేరకు…

రథసప్తమి వేడుకలకు టీటీడీ ఏర్పాట్లు

ఈనెల రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోందని ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. స్థానిక అన్నమయ్య భవన్ లో…

క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరం..కేంద్రమంత్రికి ఎంపీ పురంధేశ్వరి వినతిపత్రం

క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరమని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై 24% నుంచి 48% వరకు,…

సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు

 ఏపీ సీఎం చంద్రబాబు: ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ఏర్పాటు చేసి భరత మాత దాస్య శృంఖలాలను తెంచేందుకు నిర్విరామ కృషి చేసిన…