మలయాళ సూపర్ స్టార్స్ మోహన్‌లాల్, మమ్మూటీ ల స్పీడ్ తగ్గేదెలే..!

మొన్నే కదా మన మెగాస్టార్ 70 ఏళ్ళ వయసులో మన శంకర వర ప్రసాద్ సినిమా లో ఎంతలా ఎంటర్టైన్ చేసాడో……

గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది రానున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై మొదటిసారి అత్యున్నత  సమీక్ష నిర్వహించారు. 2027 జూన్…

సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు–2026 అద్భుతం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు–2026 సందర్భంగా శ్రీకాకుళంలో శోభాయాత్ర అద్భుతంగా నిర్వహించబడడడం పట్ల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు…

బాలికలే భవిష్యత్ దీపికలు:మంత్రి నారా లోకేష్

బాలికలే భవిష్యత్ దీపికలని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.…

ఇండోనేషియా మాస్టర్స్ లో సింధు, లక్ష్యసేన్ ఓటమి 

ఇండోనేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత షట్లర్లు పి.వి.సింధు, లక్ష్యసేన్ ల పోరాటం ముగిసింది. తాజాగా జరిగిన…

జగన్ గారు ప్రజలకు పూర్తి నిజాలు చెప్పడం లేదు:కేంద్రమంత్రి పెమ్మసాని

వై.ఎస్.జగన్ ప్రజలకు పూర్తి నిజాలు చెప్పడం లేదని  ల్యాండ్ సర్వే – రీ సర్వే, పాస్ పుస్తకాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్…

భారత్ సూపర్ ఛేజింగ్..న్యూజిలాండ్ పై రెండో టీ 20లో గెలుపు 

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ 20 సిరిస్ లో భాగంగా రాయపూర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్…

అది మోడీ గ్యారంటీ..కేరళలో పర్యటించిన ప్రధాని మోడీ 

కేరళలో మార్పు తథ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు క్వార్టర్స్ రిజల్ట్స్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి.…

కొత్త అమృత్ భారత్ ట్రైన్స్  ప్రారంభించిన ప్రధాని మోదీ

కేరళకు కొత్త అమృత్ భారత్ ట్రైన్స్ తో  మరింత మెరుగైన ప్రయాణ సౌలభ్యం లభించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు  4…

సైనా భారతీయ బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు: ఏపీ సీఎం అభినందనలు 

భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్  సైనా నెహ్వాల్‌ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.…

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

సచివాలయంలో 233, 234వ SLBC సమావేశం జరిగింది. వివిధ రంగాలకు ఇచ్చే రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…