కల్తీ పాలు బాధితులకు మంత్రి కందుల దుర్గేష్ పరామర్శ

కల్తీ పాలు సేవించి అనూరియా సమస్యతో బాధపడుతున్న బాధితులను మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. రాజమహేంద్రవరంలో ఇటీవల కల్తీ పాలు సేవించి…

చిన్నారి పునర్వికకు లోకేష్ భరోసా

SMA Type-1 తో బాధపడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక అనే పాపను ఆదుకునేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ చొరవ…

వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

ఏపీ సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించారు. రూ.456 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్…

ఎంపీ పురంధేశ్వరికి కీలక బాధ్యత.. శ్రీలంక పర్యటించే సభ్యుల బృందానికి లీడ్ చేసే బాధ్యత

లోక్‌సభ స్పీకర్ 60కి పైగా దేశాలతో పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. అందులో  శ్రీలంక పర్యటించే సభ్యుల బృందానికి లీడ్…

వైసీపీ అరాచకాలకు వై.ఎస్.ఆర్ కు సంబంధం లేదు:ఏపీసీసీ ఛీఫ్ షర్మిల

కూటమి ప్రభుత్వ తీరు అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుందని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తిరుమల పవిత్రతపై వైసీపీ చేసిన…

విద్యార్థులతో మంత్రి లోకేష్ మాటామంతి

స్కూల్ విద్యార్థులతో ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. స్పీక‌ర్ అయ్యన్నపాత్రుడు చొర‌వ‌తో అసెంబ్లీ కార్య‌క‌లాపాలు చూడటానికి వచ్చిన…

శ్రీకాకుళంలో డయేరియా ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

శ్రీకాకుళంలో డయేరియా ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. జిల్లా అధికారులతో కూడా మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో అందుతున్న ట్రీట్మెంట్ గురించి…

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం.. వైసీపీపై ఫైర్  

తిరుమల లడ్డూ వ్యవహారంలో అసెంబ్లీలో జరిగిన చర్చలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో తిరుమల…

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ స్పీచ్ 

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.  CBI నేతృత్వంలోని…

రాజమండ్రిలో అనూరియా కేసుల నేపథ్యంలో బాధితులను పరామర్శించిన ఎంపీ పురంధేశ్వరి 

రాజమండ్రిలో అనూరియా కేసుల నేపథ్యంలో ఎంపీ పురంధేశ్వరి బాధితులను పరామర్శించారు. కిమ్స్, రెయిన్ బో,ఆదిత్య, యూనివర్సల్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న…

ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా గవర్నమెంటు కాలేజీలు:మంత్రి లోకేశ్  

ఏపీలోని గవర్నమెంటు జూనియర్ కాలేజీల్లో ఉన్న ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయడంతో పాటు  ప్రైవేటు కాలేజీలకు ధీటుగా వాటిని తీర్చిదిద్దనున్నట్లు  విద్యా,…

కల్తీ పాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌ లో కల్తీ పాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు …