కల్తీ పాలు సేవించి అనూరియా సమస్యతో బాధపడుతున్న బాధితులను మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. రాజమహేంద్రవరంలో ఇటీవల కల్తీ పాలు సేవించి…
Category: Andhra Pradesh
ఎంపీ పురంధేశ్వరికి కీలక బాధ్యత.. శ్రీలంక పర్యటించే సభ్యుల బృందానికి లీడ్ చేసే బాధ్యత
లోక్సభ స్పీకర్ 60కి పైగా దేశాలతో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. అందులో శ్రీలంక పర్యటించే సభ్యుల బృందానికి లీడ్…
వైసీపీ అరాచకాలకు వై.ఎస్.ఆర్ కు సంబంధం లేదు:ఏపీసీసీ ఛీఫ్ షర్మిల
కూటమి ప్రభుత్వ తీరు అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుందని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తిరుమల పవిత్రతపై వైసీపీ చేసిన…
రాజమండ్రిలో అనూరియా కేసుల నేపథ్యంలో బాధితులను పరామర్శించిన ఎంపీ పురంధేశ్వరి
రాజమండ్రిలో అనూరియా కేసుల నేపథ్యంలో ఎంపీ పురంధేశ్వరి బాధితులను పరామర్శించారు. కిమ్స్, రెయిన్ బో,ఆదిత్య, యూనివర్సల్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న…
కల్తీ పాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో కల్తీ పాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు …