డిజిటల్ అటెండెన్స్ బాగా పనిచేస్తుంది:అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 

అసెంబ్లీ లాబీలో మీడియాతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చిట్ చాట్ నిర్వహించారు. తమ విధులు సక్రమంగా నిర్వర్తించని ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్ చేయాలని…

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మన ఏపీవిద్యార్థులు సత్తా చాటడం గర్వకారణం:మంత్రి లోకేష్ 

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటడం గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా…

మన రైతులను చూసి గర్విస్తున్నా:ఏపీ సీఎం చంద్రబాబు

మన సంప్రదాయాలను గౌరవిస్తూనే, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్న మన రైతులను చూసి గర్విస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. బిల్…

ఆ చర్చలే నేడు టెక్నాలజీ ద్వారా పౌర సాధికారతకు బాటలు వేశాయి:ఏపీ సీఎం చంద్రబాబు

సాంకేతికత ఎప్పుడూ మానవాళి సేవలోనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజల జీవితాల్లో మా రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) విప్లవాత్మక…

ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన ప్రపంచ టెక్ దిగ్గజం బిల్ గేట్స్

ఏపీ సీఎం చంద్రబాబుతో  కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ప్రపంచ టెక్ దిగ్గజం గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు.…

రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు శైవ క్షేత్రాలకు భారీ సంఖ్యలో పోటెత్తారు. శ్రీకాళహస్తీ, శ్రీశైలం,…

మొబైల్ కు బానిసలుగా మారడం కన్నా.. జీవితంలో క్రీడలను ఒక భాగంగా చేసుకోవాలి:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

ఎర్రంనాయుడు ప్రీమియర్ లీగ్ పేరుతో ఏటా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో జరిగే క్రికెట్ పోటీల సీజన్ -9 కార్యక్రమంలో కేంద్రమంత్రి…

బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం

ఏపీ పర్యటనకు వచ్చిన ప్రపంచ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఆత్మీయంగా స్వాగతం పలికారు. దీనికి…

బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన ఏపీ మంత్రులు

మైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ నేడు ఏపీలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం గన్నవరం…

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిప్రారంభించిన సేనాని పవన్

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు.  సభ్యత్వ…

మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది:మంత్రి నారా లోకేష్

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం  తల్లిని అవమానించారు. సీఎం  తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా అని విద్య, ఐటీ శాఖల…

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్ గా మారింది:మంత్రి లోకేష్

వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని…