దావోస్ పర్యటన ముగించుకుని ఏపీ చేరుకున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో ఏకంగా 36 సమావేశాలలో పాల్గొని,  కూటమి…

ఆరోగ్యకరమైన సమాజమే వికసిత్ భారత్ నిర్మాణానికి అసలైన పునాది:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

ప్రకృతికి దగ్గరగా ఉంటేనే ఆరోగ్యం మెరుగుపడుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పాశ్చాత్య ఆహారాన్ని వదిలి జొన్నలు, రాగులు వంటి…

రథసప్తమి వేడుకలకు టీటీడీ ఏర్పాట్లు

ఈనెల రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోందని ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. స్థానిక అన్నమయ్య భవన్ లో…

సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు

 ఏపీ సీఎం చంద్రబాబు: ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ఏర్పాటు చేసి భరత మాత దాస్య శృంఖలాలను తెంచేందుకు నిర్విరామ కృషి చేసిన…

మన సముద్ర తీరం సుసంపన్నమైన జీవవైవిధ్యానికి నిలయం

రుషికొండ సముద్ర తీరంలో అరుదైన మరియు అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. స్కూబా డైవర్లు సముద్రంలో డైవింగ్ చేస్తున్న సమయంలో ఒక భారీ…

మంత్రి లోకేష్ కు డిప్యూటీ సీఎం పవన్ బర్త్ డే విషెస్

ఈరోజు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ…

క్వాంటం టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుంది

క్వాంటం సాంకేతికత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. క్వాంటం వ్యాలీ ప్రణాళికలు మరియు భారీ…

పూర్తి కచ్చితత్వంతో రీసర్వే 2.0:మంత్రి అనగాని సత్యప్రసాద్ 

రీసర్వే 2.0ను ప్రజా ప్రభుత్వమైన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హయంలో పూర్తి కచ్చితత్వంతో చేయనున్నట్లు  రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.…

ఏపీ కేవలం పెట్టుబడులకు గమ్యస్థానం మాత్రమే కాదు..అది ఒక వ్యూహాత్మక ప్రయోజనం:ఏపీ సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ కేవలం పెట్టుబడులకు గమ్యస్థానం మాత్రమే కాదని  అది ఒక వ్యూహాత్మక ప్రయోజనమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన…

CII బ్రేక్ ఫాస్ట్ సెషన్ లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు..కీలక అంశాలపై ప్రసంగం

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఇండస్ట్రీయలిస్ట్ లతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) బ్రేక్ ఫాస్ట్…

ఆదాయంలో ఏపీఎస్ఆర్టీసీ రికార్డు 

ఆదాయ రాబడిలో ఏ.పీ.ఎస్.ఆర్.టీ.సీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల నుంచి ప్రజలంతా వారి వారి…

ఎవల్యూషన్ సినర్జిటిక్ ఎండీ జోస్ మెల్లాడోతో ఏపీ మంత్రి లోకేష్ భేటీ

ఎవల్యూషన్ సినర్జిటిక్ ఎండీ (స్పెయిన్) మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ జోస్ మెల్లాడోతో ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…