బిజీబిజీగా దావోస్ టూర్..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల కల్పనే లక్ష్యంగా దావోస్‌ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టూర్ బిజీబిజీగా కొనసాగుతోంది. తొలి రోజు…

ఈసారి రాజధాని వేదికగా అమరావతిలో రిపబ్లిక్ డే సంబరాలు!

ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక, మన కలల రాజధాని అమరావతి ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు వేదికైంది. కేవలం ఇది ఒక నగరం…

ఏపీని AI ఆధారిత సృజనాత్మక సంస్థలకు నిలయంగా మార్చడానికి కట్టుబడి ఉన్నాం:ఏపీ సీఎం చంద్రబాబు 

ఏపీ సీఎం చంద్రబాబుతో  ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా స్విట్జర్ ల్యాండ్ వేదికగా సమావేశమయ్యారు. ఈరోస్ ఇన్నోవేషన్స్ కో-ఫౌండర్,…

స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో మంత్రి లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల కల్పనే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు స్విట్జర్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి…

రాష్ట్ర సమాచార కమిషన్ కు  ప్రధాన కమిషనర్ సహా నాలుగు కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర 

రాష్ట్ర సమాచార కమిషన్ కు  ప్రధాన కమిషనర్ సహా నాలుగు కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ప్రధాన సమాచార కమిషనర్…

దేశం గర్వించే దార్శనికుడు చంద్రబాబు..ఆయన కోసమే ఈ  యాత్ర:బండ్ల గణేష్

ఈ దేశంలోనే అత్యంత గొప్ప నాయకుల్లో చంద్రబాబు ఒకరని అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఎంతో బాధపడ్డట్లు సినీ నటుడు, నిర్మాత…

జూరిచ్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు 

దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు జూరిచ్ చేరుకున్నారు.…

ఫిబ్రవరిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే…

విశ్వదాభిరామ వినురవేమా అంటూ ఆయన చెప్పిన నీతి సూత్రాలు అనుసరణీయం:ఏపీ సీఎం చంద్రబాబు 

ప్రజాకవి, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు ఘననివాళి అర్పించారు. ఈమేరకు  సోషల్ మీడియా…

కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపుతుంది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.  కాకినాడలో ఏఎం గ్రీన్ వారి గ్రీన్…

చరిత్ర తిరగ రాయటం తెలుగువాళ్ల వల్లే సాధ్యం ..గ్రీన్  అమ్మోనియా ప్లాంట్‌ కు శంకుస్థాపన  

ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన…

APSRTCకి  ప్రతిష్టాత్మకమైన ‘ఈ-గవర్నెన్స్ PSU అవార్డు’

APSRTC ప్రతిష్టాత్మకమైన ‘ఈ-గవర్నెన్స్ PSU అవార్డు’ (e-Governance PSU Award) ను అందుకుంది. APSRTC సిబ్బంది యొక్క అంకితభావం, టీమ్‌వర్క్ మరియు…