రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిథులకు…
Category: Andhra Pradesh
మంగళగిరిలో లూథరన్ చర్చి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్
మంగళగిరి నియోజకవర్గం, ఆత్మకూరులో లూథరన్ క్రీస్తు కరుణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అందరం…
ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనవి:సీఎం చంద్రబాబు
ప్రతి గణతంత్ర దినోత్సవం గర్వించదగ్గ మరియు చిరస్మరణీయమైన సందర్భమే అయినప్పటికీ, ఈ ఏడాది వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనవి మరియు…
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం:ఏపీ డిప్యూటీ సీఎం పవన్
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర…
తొలిసారి రాజధాని వేదికగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మొట్ట మొదటి సారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్…
పద్మ పురస్కారాలు పొందిన వారికి ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు
దేశవ్యాప్తంగా పద్మ పురస్కారాలు పొందిన ప్రముఖులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాభినందనలు తెలిపారు. పదమూడు మంది తెలుగు ప్రముఖులకు ప్రతిష్టాత్మకమైన పద్మ…
నగరిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సంవత్సరం క్రితం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించామని తెలిపారు. చిత్తూరు జిల్లా…
గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష
గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది రానున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై మొదటిసారి అత్యున్నత సమీక్ష నిర్వహించారు. 2027 జూన్…
సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు–2026 అద్భుతం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు–2026 సందర్భంగా శ్రీకాకుళంలో శోభాయాత్ర అద్భుతంగా నిర్వహించబడడడం పట్ల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు…
బాలికలే భవిష్యత్ దీపికలు:మంత్రి నారా లోకేష్
బాలికలే భవిష్యత్ దీపికలని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.…
జగన్ గారు ప్రజలకు పూర్తి నిజాలు చెప్పడం లేదు:కేంద్రమంత్రి పెమ్మసాని
వై.ఎస్.జగన్ ప్రజలకు పూర్తి నిజాలు చెప్పడం లేదని ల్యాండ్ సర్వే – రీ సర్వే, పాస్ పుస్తకాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్…
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
సచివాలయంలో 233, 234వ SLBC సమావేశం జరిగింది. వివిధ రంగాలకు ఇచ్చే రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…