బెంగాల్ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ

బెంగాల్ లో రాజకీయ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగాల్ ను ‘సోనార్ బంగ్లా’ గా…

పరువు నష్టం కేసులో భివండీ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ

మహారాష్ట్రలో నమోదైన ఒక పరువు నష్టం కేసులో బెయిల్ కు సంబంధించి కొత్త గ్యారెంటీ దాఖలు చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్…

భారత్-బ్రెజిల్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $20 బిలియన్లకు పైగా పెంచాలనేదే లక్ష్యం

బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.…

‘ప్యాక్స్ సిలికా’లో భాగమైన భారత్

‘ప్యాక్స్ సిలికా’లో భాగస్వామిగా భారత్ కూడా చేరింది. ప్యాక్స్ సిలికా అనేది గ్లోబల్ టెక్నాలజీ రంగంలో సెమీకండక్టర్ (చిప్స్) తయారీని వేగవంతం…

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ తో 250 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్మెంట్లకు హామీ

మన దేశ రాజధాని  ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ (AI)ఇంపాక్ట్ సదస్సులో మౌలిక వసతుల రంగంలో 250 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్మెంట్లకు …

నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ

మన దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రమూకలు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.రెడ్ ఫోర్ట్, చాందినీ చౌక్ ప్రాంతంలోని…

ఇది దేశాన్ని అవమానించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య:కాంగ్రెస్ పై ఎంపీ పురంధేశ్వరి విమర్శలు 

కాంగ్రెస్ పార్టీ తీరు దేశానికి తీవ్ర అవమానకరంగా ఉందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. భారతదేశం తన ఆవిష్కరణలను మరియు…

కోణార్క్ సూర్య దేవాలయం.. 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ద్వారాలు 

దాదాపు 122 ఏళ్ల తర్వాత ప్రముఖ ప్రసిద్ధ ప్రాంతమైన ఒడిశా కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని ఇసుకను తొలగించి, దాన్ని పునరుద్ధరించే…

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడుకు సంబంధించి  ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్ పై విచారణ…

‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ లో ఏఐ సాంకేతికతపై ప్రధాని మోడీ కీలక ప్రసంగం

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. మేకిన్ ఇండియా, భారత ఇన్నోవేషన్…

బంధుప్రీతి, పక్షపాతం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు శాపం:సుప్రీం కోర్టు

నెపోటిజం (బంధుప్రీతి)పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓ శాపమని అభిప్రాయపడింది.…

ఏఐ ఇంపాక్ట్ సదస్సు:చైనీస్ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శలు

కాంగ్రెస్ పార్టీ ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం AI సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా,  భారతదేశాన్ని ప్రపంచ దేశాల…