భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి సరిహద్దులు లేవు

ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ భారత ప్రధాని నరేంద్రమోడీ మధ్య విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. భారత్-ఫ్రాన్స్ సంబంధాలను ‘ప్రత్యేక గ్లోబల్…

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల 

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజయింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 2026లో ఈ…

సోషల్ మీడియా వినియోగంపై వయసు వారీ పరిమితులు

సోషల్ మీడియాను వినియోగించే అంశంలో వయసుల వారీగా పరిమితులు విధించే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈమేరకు ఆయా సోషల్…

ప్రధాని మోడీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ భేటీ 

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భారత లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. నేడు ముంబయిలోని లోకభవన్ లో …

కమల్ ‘మక్కల్ నీది మయమ్’ కు ‘టార్చిలైట్’ సింబల్

ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్థాపించిన ‘మక్కల్ నీది మయమ్’ పార్టీకి భారత ఎన్నికల సంఘం ‘టార్చిలైట్’ సింబల్ ను ఖరారు…

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత పర్యటన..  ‘ఎక్స్’ లోప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్ 

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత పర్యటనకు విచ్చేసారు. ఆయనను ప్రధాని మోడీ స్వాగతించారు. డియర్ ఫ్రెండ్ కలుద్దాం అంటూ ‘ఎక్స్’…

ఏప్రిల్ 22న తిరిగి తెరుచుకోనున్న ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు భక్తుల సందర్శనార్థం  ఏప్రిల్ 22న తిరిగి తెరచుకోనున్నాయి.…

అమెరికా ట్రేడ్ డీల్ అంశంలో  కేంద్రప్రభుత్వంపై రాహుల్ ధ్వజం..ప్రధాని మోడీకి ఐదు ప్రశ్నలు  

మరోసారి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై…

బీహార్ లో మహిళలకు రూ.10వేలు చొప్పున జమ చేసిన నితీష్ కుమార్ సర్కార్

బీహార్ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రంలోని అర్హత కలిగిన మహిళల అకౌంట్ల లోకి రూ.10 వేల చొప్పున నగదు నేరుగా…

ఏఐ సమ్మిట్ 2026:ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెస్తూ… AI పై చర్చిద్దాం:ప్రధాని మోడీ

దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మండపంలోని ఆర్టిఫీషియల్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహించడంపై ప్రధాని నరేంద్రమోడీ ఆనందం వ్యక్తం చేశారు. నేటి…

‘సేవా తీర్థ’ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని మోడీ నేడు ప్రధానమంత్రి కార్యాలయం నూతన  భవనం ‘సేవా తీర్థ’ ను ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రూ.100 ప్రత్యేక…

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలని నోటీసు

లోక్ సభ సమావేశాలలో అధికార విపక్ష కూటముల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా లోక్ సభ ప్రతిపక్ష నేత,…