టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో భారత్… వెస్టిండీస్ పై ఘన విజయం

టీ 20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కు భారత్ దూసుకెళ్లింది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సూపర్ 8…

ఇరాన్, ఇజ్రాయెల్ లో ఉన్న భారత పౌరులకు కీలక అడ్వైజరీ

అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న భారత…

వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న సీఎం చంద్రబాబు

సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఐదుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలించారు. భారీగా…

హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ సాధించమే కూటమి ప్రభుత్వ లక్ష్యం:ఏపీ సీఎం చంద్రబాబు

విజయనగరం జిల్లా, చీపురుపల్లిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం కార్యక్రమాన్ని ఏపీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ప్రజా వేదిక సభలో మాట్లాడారు. …

ఏపీకి మరో కీలక  సంస్థ..బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమకు శంకుస్థాపన

ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఏర్పాటు మైలురాయి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్…

పశ్చిమ ఆసియాలో తీవ్ర ఉద్రిక్తతలు..ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు

అంతర్జాతీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో పేలుళ్లతో ఉలిక్కిపడింది.…

హెచ్.పీ.వీ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించిన ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో పాటు నివారించదగిన పలు రకాల క్యాన్సర్లను అరికట్టడమే టార్గెట్ గా హెచ్.పీ.వీ వ్యాక్సిన్…

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై సీఎం రేవంత్ సమీక్ష

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరియాలో…

ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర లేచి నిజాయితీగా పరిస్థితిని సమీక్షించాలి:వై.ఎస్.జగన్ 

ఎవరైనా బ్రతకడం కోసం పాలు, నీళ్లు తాగుతారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయని వైసీపీ అధినేత వై.ఎస్.జగన్…

బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ తో మంత్రి లోకేష్ భేటీ

ముంబైలో లెజెండరీ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఏపీ మంత్రి నారా లోకేష్ కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త ఫిల్మ్…

హోరాహోరీ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ గెలుపు

టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా జరిగిన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ సూపర్-8 మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో…

ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  క్యాంప్ కార్యాలయంలో సహచర మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా…