‘బయోఏషియా’ సదస్సును ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

ఈ రోజు హైటెక్స్‌లో ‘బయోఏషియా’ సదస్సును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  హైదరాబాద్ గత 23 ఏళ్లుగా బయోఏషియాకు ఆతిథ్యం…

సస్పెన్స్ కు తెర..జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీలు హస్తగతం

సస్పెన్స్ మధ్య కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీ.ఆర్.ఎస్ కాంగ్రెస్ లకు సమానంగా…

కమల్ ‘మక్కల్ నీది మయమ్’ కు ‘టార్చిలైట్’ సింబల్

ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్థాపించిన ‘మక్కల్ నీది మయమ్’ పార్టీకి భారత ఎన్నికల సంఘం ‘టార్చిలైట్’ సింబల్ ను ఖరారు…

సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు

నేడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం…

మాజీ సీఎం కె.సి.ఆర్ కు శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ మాజీ సీఎం కె.సి.ఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.   తెలంగాణ…

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మన ఏపీవిద్యార్థులు సత్తా చాటడం గర్వకారణం:మంత్రి లోకేష్ 

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటడం గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా…

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత పర్యటన..  ‘ఎక్స్’ లోప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్ 

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత పర్యటనకు విచ్చేసారు. ఆయనను ప్రధాని మోడీ స్వాగతించారు. డియర్ ఫ్రెండ్ కలుద్దాం అంటూ ‘ఎక్స్’…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యుఎస్ క్రికెటర్లు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని యుఎస్ క్రికెటర్లు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో మోనాంక్ పటేల్, సౌరభ్…

మన రైతులను చూసి గర్విస్తున్నా:ఏపీ సీఎం చంద్రబాబు

మన సంప్రదాయాలను గౌరవిస్తూనే, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్న మన రైతులను చూసి గర్విస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. బిల్…

ఆ చర్చలే నేడు టెక్నాలజీ ద్వారా పౌర సాధికారతకు బాటలు వేశాయి:ఏపీ సీఎం చంద్రబాబు

సాంకేతికత ఎప్పుడూ మానవాళి సేవలోనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజల జీవితాల్లో మా రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) విప్లవాత్మక…

ఏఐ సమ్మిట్ 2026:ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెస్తూ… AI పై చర్చిద్దాం:ప్రధాని మోడీ

దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మండపంలోని ఆర్టిఫీషియల్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహించడంపై ప్రధాని నరేంద్రమోడీ ఆనందం వ్యక్తం చేశారు. నేటి…

ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన ప్రపంచ టెక్ దిగ్గజం బిల్ గేట్స్

ఏపీ సీఎం చంద్రబాబుతో  కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ప్రపంచ టెక్ దిగ్గజం గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు.…