టీ 20 వరల్డ్ కప్..కొనసాగుతున్న భారత్ జైత్ర యాత్ర

టీ 20 వరల్డ్ కప్ గ్రూప్ దశను భారత్ ఒక్క ఓటమి కూడా లేకుండా గెలుపులతో ముగించింది. గ్రూప్-ఎ ఆఖరి మ్యాచ్లో…

డాటా సెంట‌ర్ల‌కు భూ కేటాయింపులో హేతుబ‌ద్ధ‌త ఉండాలి:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

డాటా సెంట‌ర్ల‌కు ఏర్పాటు విషయంలో వివిధ రాష్ట్రాలు కొనసాగిస్తున్న రాయితీల‌పై సమగ్రంగా అధ్య‌య‌నం చేయాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  అధికారుల‌ను…

నా దుడ్లతో నేను  మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా:’ఎక్స్’ లో నారా లోకేష్  

కొలంబోలో జరిగిన భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ కి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ ధనం వెచ్చించి వెళ్లారనే వార్త…

విశాఖలో ఫ్లీట్ రివ్యూ…ఐఎన్ఎస్ సుమేధ పై రాష్ట్రపతి, గవర్నర్,సీఎం, డిప్యూటీ సీఎం  

విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అద్భుతంగా  కొనసాగుతోంది. ఆరు వరుసల్లో 71 వార్ షిప్స్ పరేడ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో…

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ -2026:పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ -2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గౌరవార్ధం నేవీ అధికారులు ఇచ్చిన…

చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి:మాజీ సీఎం జగన్ విమర్శలు

మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి, ఆపై హత్యచేసి, డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటనపై ఏపీ మాజీ సీఎం…

టీ 20 వరల్డ్ కప్ లో అతి చిన్నవయసులో సెంచరీ చేసిన   బ్యాటర్ గా యువరాజ్

ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్ లో ఒక యువ క్రికెటర్ సంచలనంగా మారాడు. అతి చిన్న వయసులో టీ20 వరల్డ్…

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై సీఎం రేవంత్ సమీక్ష

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా…

హెరిటేజ్ పేరును ఈ వివాదంలోకి లాగడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం

తిరుమల పవిత్రతను దెబ్బతీసి కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్న వైసీపీ  నాయకులకు ఈరోజు శాసనమండలిలో అసలు మాట్లాడే నైతిక హక్కు లేదని…

ప్రధాని మోడీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ భేటీ 

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భారత లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. నేడు ముంబయిలోని లోకభవన్ లో …

‘బయోఏషియా’ సదస్సును ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

ఈ రోజు హైటెక్స్‌లో ‘బయోఏషియా’ సదస్సును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  హైదరాబాద్ గత 23 ఏళ్లుగా బయోఏషియాకు ఆతిథ్యం…

సస్పెన్స్ కు తెర..జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీలు హస్తగతం

సస్పెన్స్ మధ్య కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీ.ఆర్.ఎస్ కాంగ్రెస్ లకు సమానంగా…