ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతీ సగటు హిందువు…
Category: Slideshow
డబ్ల్యూపీల్ 2026 విజేతగా ఆర్సీబీ..ఫైనల్ లో ఢిల్లీ పై జయకేతనం
రాయల్ ఛాలెంజర్స్ డబ్ల్యూపీఎల్ 2026 లో సత్తా చాటింది. టోర్నీ ఆద్యంతం నిలకడగా రాణించిన ఆ జట్టు ఫైనల్ లో అద్భుతమైన…
తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది:ఏపీ సీఎం చంద్రబాబు
తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. శ్రీ…
వైసీపీ పాలనలో చాలా అపచారాలు:ఏపీ డిప్యూటీ సీఎం పవన్
2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో చాలా అపచారాలు జరిగాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. వైసీపీ…
నెయ్యి కల్తీ గురించి తెలిసి కూడా తొక్కిపెట్టారు:మంత్రి పయ్యావుల కేశవ్
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు నేడు కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ …
ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్ సభ ఆమోదం
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే దీనిని ఆమోదించడం గమనార్హం.…
స్పేస్ లో డేటా సెంటర్లు.. 10 లక్షల శాటిలైట్లు:మస్క్ కొత్త ఆలోచనలు
టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రణాళికలు ప్రకటించారు. స్పేస్ లో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు…
గ్రూప్ -1 నియామకాల పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
గ్రూప్ -1 నియామకాల పై హైకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. కాగా, హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు తెలంగాణ…
గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఉపశమనం
తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఉపశమనం లభించింది. గ్రూప్-1 పోస్టింగ్ లపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే…
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు రూ.12,967 కోట్ల 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తి
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు రూ.12,967 కోట్ల 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తయినట్లు అలాగే ప్రస్తుతం రూ.34,680 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులు…
డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం “స్వయం”..ఖరారు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం “స్వయం” అనే పేరును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. డ్వాక్రా మహిళలు తయారు…
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ క్వార్టర్స్ లో భారత జట్లు
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత పురుషుల, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించాయి. మహిళల…