అట్టహాసంగా ప్రారంభమైన ‘వింగ్స్ ఇండియా 2026’

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎక్స్‌పో ‘వింగ్స్ ఇండియా 2026’ అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన…

కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడికి ఏపీ సర్కార్ నగదు బహుమతి 

కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భారీ…

డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలి:ఏపీ సీఎం చంద్రబాబు 

గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ఏపీ సీఎం చంద్రబాబు  అధికారులకు సూచించారు. 10 జిల్లాలను ఉద్యాన…

38 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన పాపులర్ సింగర్..!

అదేంటి అప్పుడే రిటైర్మెంట్ ఆ… అవును నిజమే…జనరల్ గా ఇలా ఈ ఏజ్ లో ఏదైనా స్పోర్ట్స్ లో రిటైర్మెంట్ తీసుకుంటారు…

వైభవంగా మేడారం మహాజాతర..భారీగా సందర్శిస్తున్న భక్తులు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.…

మహారాష్ట్రలో విమానప్రమాదం..డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

మహారాష్ట్ర  డిప్యూటీ సీఎం నేడు జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈరోజు ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది.…

బంగ్లాదేశ్ జర్నలిస్టుల వీసాలకు నో..!

బంగ్లాదేశ్ కు మరో గట్టి షాక్ తగిలింది. ఆ దేశ జర్నలిస్టులు భారత్ కు  రావడానికి వీసాలు ఇవ్వడానికి నిరాకరించింది. భారత్లో…

డబ్ల్యూపీఎల్:ఉత్కంఠ మ్యాచ్ లో ఢిల్లీ పై  గుజరాత్ విజయం

ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్  తన ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి…

భారతదేశ ప్రపంచ వాణిజ్య ప్రస్థానంలో నేడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది:మంత్రి నారా లోకేష్ 

భారతదేశ ప్రపంచ వాణిజ్య ప్రస్థానంలో నేడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది, ఇది ఒక భారీ ముందడుగని ఏపీ విద్యా,ఐటీ శాఖ…

ఇది ఒక మైలురాయి.. భారత చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్రమోడీ తన స్పందనను తెలియజేశారు. నేటి రోజు మన ఉమ్మడి చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా,…

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 13వ తేదీన…

వినూత్నంగా  ‘గాంధీ టాక్స్’ ట్రైలర్

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధానపాత్రల్లో కిషోర్ పి. బెలేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన  మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్’. అనౌన్సమెంట్  నుంచే…