సీఎం రేవంత్ ను కలిసిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కు చెందిన భారతీయ విద్యార్థుల బృందం

హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కు చెందిన భారతీయ విద్యార్థుల బృందం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోని…

భారత్ సంస్కరణల ఎక్స్ ప్రెస్ లా ముందుకెళ్తోంది:ప్రధాని మోడీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. ఇటీవల యూరోపియాన్ యూనియన్ తో కుదిరిన…

కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్…

నాలుగో టీ 20లో న్యూజిలాండ్ గెలుపు 

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో వన్డేలో…

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.  రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి రైల్ కనెక్టివిటీ, తెలంగాణా,…

టీ 20 ర్యాంకింగ్స్ టాప్ 10లోకి వచ్చేసిన సూర్య..నెంబర్ వన్ గా కొనసాగుతున్న అభిషేక్ శర్మ 

తాజాగా విడుదలైన టీ 20 ర్యాంకింగ్స్ లో భారత టీ 20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి టాప్ 10లోకి వచ్చేశాడు.…

ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం..పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. టీటీడీ…

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ  

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్…

అజిత్ పవార్ మరణంపై కీలక వ్యాఖ్యలు చేసిన బెంగాల్ సీఎం మమత

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేడు జరిగిన విమానప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై బెంగాల్ సీఎం మమతా…

హెచ్-1బి వీసాలకు సంబంధించి టెక్సాస్ గవర్నర్ కీలక ఆదేశాలు

అమెరికాలోని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కొత్త హెచ్-1బి వీసాల దరఖాస్తులు వెంటనే నిలిపివేయాలని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, రాష్ట్ర ఏజెన్సీలకు…

ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభ,రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు.  ఆత్మనిర్భర్ భారత్ సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి…

అజిత్ పవార్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ఏపీ క్యాబినెట్

ఈరోజు మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన విషయం విదితమే. ఈ…