పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను…
Tag: andhrapradesh
కూటమి నేతల కుటుంబాలతో మంత్రి లోకేష్ విందు సమావేశం
కూటమి నేతల కుటుంబాలతో మంత్రి లోకేష్ విందు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కూటమికి చెందిన కీలక నేతలు తమ కుటుంబ…
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
2026-27 కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేటాయించిన రేర్ ఎర్త్ కారిడార్ సహా వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై…
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్
ఏపీ సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో బండ్ల గణేష్ ఈరోజు కలిశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయిన…
మార్చి 7 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..ముగిసిన బీఏసీ సమావేశం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. 17 రోజుల పాటు అసెంబ్లీ కార్యకలాపాలు జరగనున్నాయి. రోజూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో లోకేష్ భేటీ..కీలక అంశాల చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఐటీ, హెచ్.ఆర్.డి.…
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు చర్చలు
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో ఏపీ సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి,నూతన మార్గాల…
మరో ఇద్దరు అనాథ చిన్నారులకు డిప్యూటీ సీఎం ఆసరా
మరో ఇద్దరు అనాథ చిన్నారులకు డిప్యూటీ సీఎం ఆసరా అందించనున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 42 మంది అనాథ చిన్నారులకు…
శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష
శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షనిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి…
బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దాదాపు 20 వేలకు పైగా కోళ్లు మృతి
బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దాదాపు 20 వేలకు పైగా…
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అరుదైన ఘనత..ప్రగతి సూచికలో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానం
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదటి స్థానంలో సాధించింది. కీలక ప్రగతి సూచికలలో రాష్ట్రంలో టాప్ ర్యాంక్ సాధించి…
సుబ్రహ్మణ్యం గారి కృషి ప్రశంసనీయం:ఏపీ మంత్రి లోకేష్
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు సైన్స్ విద్యపై అవగాహన కల్పిస్తూ 30 ఏళ్లుగా చేస్తున్న కృషికి గానూ నెల్లూరు జిల్లా చెముడుగుంట సైన్స్…