UNICCతో చేతులు కలిపిన ఏపీ ప్రభుత్వం

అమరావతి క్వాంటం వ్యాలీలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏఐ అండ్ క్వాంటం’ (Centre of Excellence for AI and…

కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహకరం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

ఈ రోజు రాజమహేంద్రవరంలో కూటమి నాయకులతో కలిసి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్…

తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది:ఏపీ సీఎం చంద్రబాబు

తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. శ్రీ…

సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ఏపీ సీఎం  చంద్రబాబు సమీక్ష

సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ఏపీ సీఎం  చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత,  ఆ శాఖ…

కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్…

కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడికి ఏపీ సర్కార్ నగదు బహుమతి 

కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భారీ…

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

సచివాలయంలో 233, 234వ SLBC సమావేశం జరిగింది. వివిధ రంగాలకు ఇచ్చే రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…

స్వర్ణ చంద్రగిరి ప్రణాళికను అమలు చేయాలి:అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు…

సమాచార శాఖకు కొత్త  వీడియో కెమెరాలు.. అందించిన మంత్రి పార్థసారథి

ఎప్పటికప్పుడు టెక్నాలజీని  అందిపుచ్చుకుంటూ సీఎం  చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా సమాచార శాఖ ఉద్యోగులు పనిచేయాలని సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ…

పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన 

నేడు పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ  సందర్శన కోసం వచ్చిన ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన…

ఏపీ ప్రభుత్వం తరపున అథ్లెట్ జ్యోతికి రూ.30 లక్షల సాయం… అందించిన మంత్రి లోకేష్

జాతీయ, అంతర్జాతీయ  స్థాయిలో రాణిస్తూ భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్న అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత  జ్యోతి యర్రాజీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

రాజధానిలో ఈ నెల 7వ తేదీ నుంచి రెండో విడత భూ సమీకరణ పనులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి  కోసం ఈ నెల 7వ తేదీ నుంచి రెండో విడత భూ సమీకరణ పనులు ప్రారంభించనున్నట్లు  మంత్రి…