రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నాదే కాదు ప్రజలందరిదీ కూడా:ఏపీ సీఎం చంద్రబాబు

పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన ‘ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి…

రాష్ట్రంలోని రైతు సోదరులకు శుభవార్త:ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలోని రైతు సోదరులకు శుభవార్త చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న…

కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ది, ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను…

కూటమి నేతల కుటుంబాలతో మంత్రి లోకేష్ విందు సమావేశం

కూటమి నేతల కుటుంబాలతో మంత్రి లోకేష్ విందు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కూటమికి చెందిన కీలక నేతలు తమ కుటుంబ…

రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

2026-27 కేంద్ర బడ్జెట్‌ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేటాయించిన రేర్ ఎర్త్ కారిడార్ సహా వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై…

ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్

ఏపీ సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో బండ్ల గణేష్ ఈరోజు కలిశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో  చంద్రబాబు అరెస్ట్ అయిన…

ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశంలో నేతలకు కీలక సూచనలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు 

ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. 20 నెలలుగా…

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు చర్చలు

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఏపీ సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి,నూతన మార్గాల…

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ తో భేటీ అయ్యారు.…

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అరుదైన ఘనత..ప్రగతి సూచికలో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానం

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదటి స్థానంలో సాధించింది. కీలక ప్రగతి సూచికలలో రాష్ట్రంలో టాప్ ర్యాంక్ సాధించి…

అందుకే కాంగ్రెస్ పార్టీ శ్రామికుల పక్షాన రోడ్డెక్కింది:వై.ఎస్.షర్మిల

ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ…

కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్…