మాజీ సీఎం కె.సి.ఆర్ ను కలిసిన మహిళా మంత్రులు.. మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందజేత 

తెలంగాణ రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఈరోజు కేసీఆర్ ను  మర్యాదపూర్వకంగా కలిసి మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎర్రవెల్లిలోని…

టెలీమెట్రిల ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై  మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ 

కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు గాను టెలిమెట్రిల కోసం కేటాయించిన రూ. 4.18 కోట్ల నిధులను KRMB దారి మళ్లిస్తుంటే…

సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. తెలిపిన టీజీఎస్ఆర్టీసీ

ప్రజలు సంక్రాంతికి తమ తమ సొంతూళ్లకు వెళ్లనున్న నేపథ్యంలో 6,431 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణరాష్ట్ర రోడ్డురవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) తెలిపింది.…

2027 మార్చ్ కి పోలవరం అన్ని పనులు పూర్తి:ఏపీ సీఎం చంద్రబాబు

2027 మార్చ్ కి పోలవరం అన్ని పనులు పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో 87 శాతం…

‘ఐబొమ్మ’ ఇమంది రవి బెయిల్ పిటిషన్ కొట్టేసిన నాంపల్లి కోర్టు  

ప్రముఖ పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవికి నాంపల్లి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్…

ఫాల్కన్ ఎండీ అమర్దీప్ అరెస్ట్

తెలంగాణ సీఐడీ పోలీసులు ఫాల్కన్ ఎండీ అమర్దీప్ ను అరెస్ట్ చేశారు.ముంబయిలో అతనిని  అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆయనపై  లుకౌట్ నోటీసులు…

నేషనల్ సీనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో నిఖత్ జరీన్ శుభారంభం  

నేషనల్  సీనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ (51 కేజీ) ముందంజ వేసింది.  రెండు సార్లు ప్రపంచ…

వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేస్తాం..కవిత కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో మరొక రాజకీయ వేదిక రానుంది. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ జాగృతి’..…

కొండగట్టు అంజన్న ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు.  కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల…

ఏపీ,తెలంగాణ నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీ 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం…

పురాతన వస్తువుల విభజనకు ఏపీ నుంచి  8 మందితో కమిటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉభయ  తెలుగు రాష్ట్రాల మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త  కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ…

సంక్రాంతి నేపథ్యంలో హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణ చర్యలపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

మరికొద్ది రోజుల్లోనే  సంక్రాంతి సందడి మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ హైవేలు తమ సొంతూళ్లకు వెళ్లే వారితో రద్దీగా కిటకిటలాడుతుంటాయి.…