వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి:కూటమి నేతలకు పవన్ సూచన

వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు…సభ నుండి వైసీపీ వాకౌట్ 

నేడు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా,  అసెంబ్లీ నుండి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. లడ్డు కల్తీ, నిరుద్యోగ…

కల్తీ పాలనతో ఎలాంటి పర్యవసానాలు వస్తాయో గత ప్రభుత్వం నిరూపించింది:ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ 

సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్…

అంబటి కుటుంబానికి వై.ఎస్.జగన్ పరామర్శ

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. అంబటి…

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం..అసలు దోషులను తేల్చేందుకు విచారణ కమీషన్

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూటమి…

అధిక ధరలకు మద్యం నిబంధనలకు విరుద్ధం..ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు:డిప్యూటీ సీఎం పవన్

అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

వైసీపీ ట్రాప్ లో పడొద్దు…శ్రేణులకు టీడీపీ అధినేత సూచనలు

వైసీపీ రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం లేదన్న అసహనంతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని…

తిరుమల కల్తీ వ్యవహారంలో వైసీపీపై ఫైర్ అవుతున్న కూటమి నేతలు

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ తీరుపై కూటమి పక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందిస్తూ వారి పార్టీ ఛానెల్…

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు

ఏపీ లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ  అధినేత, మాజీ సీఎం  వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. ఈరోజు జరిగిన భీమవరం పార్టీ…

జగన్ గారు ప్రజలకు పూర్తి నిజాలు చెప్పడం లేదు:కేంద్రమంత్రి పెమ్మసాని

వై.ఎస్.జగన్ ప్రజలకు పూర్తి నిజాలు చెప్పడం లేదని  ల్యాండ్ సర్వే – రీ సర్వే, పాస్ పుస్తకాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్…

అమరావతి ప్రాంతానికి జగన్‌ వ్యతిరేకం కాదు:వైసీపీ నేత సజ్జల

రాజధాని అంశంపై వైయస్ఆర్ సీపీ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా జగన్ చేసిన…

వైసీపీ అధినేత  జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్

వైసీపీ అధినేత  జగన్ వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని ఫైర్ అయ్యారు.…